Nagpur city police: మహారాష్ట్రలో కరోనా మహమ్మారి మళ్లీ కలకలం సృష్టించింది. ఆ రాష్ట్రంలోని నాగ్పూర్ సిటీకి చెందిన 12 మంది పోలీసులకు కరోనా పాజిటివ్ వచ్చింది.
Covid: కేరళలో కరోనా మహమ్మారి ప్రభావం ఇంకా తగ్గడంలేదు. అక్కడ ఇప్పటికీ 20 వేలకు తగ్గకుండా కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఇవాళ కూడా కొత్తగా
Covid 19 | దేశంలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 31,222 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 290 మంది చనిపోయారు. నిన్న కరోనా నుంచి కోలుకుని 42,942 మంది డిశ్చార్జి అయ్యారు.
Minister KTR | తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారిని కంట్రోల్ చేశామని, ప్రస్తుతం వందల్లో మాత్రమే కేసులు నమోదు అవుతున్నాయని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాలతో పో
కొవిడ్ పుణ్యమా అని హస్తరేఖలు అరిగే దాకా చేతులు కడుగుతూనే ఉన్నాం. చేతులను ఎలా, ఎంతసేపు కడగాలో చెప్పే వీడియోలకు కొదవ లేదు. తాజాగా… కనీసం 20 సెకన్ల పాటు చేతులను ఎందుకు శుభ్రంచేసుకోవాలో వివరించింది అమెరికన్
మంత్రి సబితా రెడ్డి | తల్లి జన్మనిస్తే.. గురువులు బతుకును నేర్పుతారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. విద్యారంగాన్ని తిరిగి గాడిన పెడుతున్నామని చెప్పారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని �
Covid Vaccine | రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థల్లో 100 శాతం వ్యాక్సినేషన్కు ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. విద్యాసంస్థల్లోని టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్తో పాటు 18 ఏండ్లు నిండిన విద్యార్థులంద
లక్షణాలు ఒకటి కావడమే సమస్య గత ఆరు నెలల్లో 31,680 కేసులు 15-45 ఏండ్ల వయస్సు వారే అధికం వ్యాధిపై అవగాహనకు సర్కారు చర్యలు గ్రామస్థాయిలో టీబీ విజేతలతో ప్రచారం హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 2: కరోనా ఢీలా పడిన దేశీయ ఎగుమతులు మళ్లీ ఊపందుకున్నాయి. విదేశాల్లో దేశీయ ఉత్పత్తులకు డిమాండ్ ఊపందుకోవడంతో గత నెలలో ఎగుమతుల్లో 45 శాతం వృద్ధి నమోదైంది. నికరంగా 33.14 బిలియన్ డాలర్ల విల�
గుంపులు గుంపులుగా వద్దే వద్దు: కేంద్రం సూచన న్యూఢిల్లీ, సెప్టెంబర్ 2: పండుగలను ప్రజలు ఇండ్లలోనే జరుపుకోవాలని, గుంపులు గుంపులుగా జరుపుకోవద్దని కేంద్రప్రభుత్వం కోరింది. ఒకవేళ పండుగలను సమూహాలుగా నిర్వహిం�
కరోనా రక్కసితో ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయి. నిరుపేదల పరిస్థితి ఇక చెప్పాల్సిన అవసరం లేదు. రొక్కాడితే కాని డొక్కాడని బడుగు జీవుల పిల్లలు అర్ధాకలితో అలమటించారు. అటు స్కూల్లో మధ్యాహ్న భోజ
Corona virus: బెంగళూరు: దేశంలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టింది. దాంతో వివిధ రాష్ట్రాల్లో స్కూళ్లు, కాలేజీలను తిరిగి తెరుస్తున్నారు. అయితే, కర్ణాటకలో మాత్రం స్కూళ్లు, కాలేజీలను ఇప్పటికే ప్రారంభించ�