అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 1,869 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 71,030 శాంపిల్స్ పరీక్షించగా 1,869 మంది కొవిడ్-19 పాజిటివ్గా నిర్ధారింపబడ్డారు. కాగా కొవిడ్-19తో 18 మంది చనిపోయారు. 2,316 మంది
కెనడా | కరోనా ఉధృతి కారణంగా ఇండియా నుంచి వచ్చే విమానాలపై నిషేధాన్ని పొడిగిస్తూ కెనడా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్ 21 వరకునిషేధాన్ని
johnson and johnson vaccine | భారత్లోకి మరో వ్యాక్సిన్ అందుబాటులోకి రాబోతోంది. కోవిషీల్డ్, కోవాగ్జిన్, స్ఫుత్నిక్ వీ టీకాలు అందుబాటులోకి వచ్చేశాయి. కరోనా వ్యాక్సిన్ల కొరత నేపథ్యంలో త్వరలోనే మరో టీకా అందుబాట�
సొంతూళ్లకు 5.15 లక్షల మంది వలస కూలీలు తెలంగాణ, ఏపీ నుంచి స్వల్పమే: కేంద్ర కార్మికశాఖ హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో దేశవ్యాప్తంగా పనిప్రదేశాల నుంచి 1.14 కోట్ల మంది వలస కూలీలు సొం�
కరోనా కేసులు| దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. శనివారం 38,628 పాజిటివ్ కేసులు నమోదవగా, తాజాగా అవి 39 వేలు దాటాయి. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 39,070 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,19,34
Corona | మహారాష్ట్రలోని భండారా జిల్లాలో 15 నెలల తర్వాత కరోనా రహిత జిల్లాగా నిలిచింది. ఆ జిల్లాలో 59,809 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 1,133 మంది మరణించారు. మొత్తంగా భండారా జిల్లాలో కరోనా సోకిన
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ ( Second Wave ) ఇంకా ముగియలేదని కేంద్ర ఆరోగ్య శాఖ ఇవాళ స్పష్టం చేసింది. 8 రాష్ట్రాల్లో ఆర్ వాల్యూ ( R Value ) అధికంగా ఉన్నట్లు కూడా వార్నింగ్ ఇచ్చింది. కేంద్ర ఆరోగ్యశాఖ స�
రెమ్డెసివిర్ ఇంజక్షన్లు అమ్ముకున్నారని ఆరోపణ.. భర్త మృతికి దవాఖాన నిర్వాహకులే కారణమని ఫిర్యాదు.. సన్రైజ్ దవాఖాన ఇద్దరు వైద్యులు, డైరెక్టర్లపై కేసు సిటీబ్యూరో, ఆగస్టు 2(నమస్తే తెలంగాణ): ఓ ప్రైవేటు దవా�
రాష్ట్రంలో 51 శాతం మందికి తొలి డోసు పూర్తి మరో 25 శాతం మందికి సహజ రోగనిరోధకశక్తి కరోనావైరస్ కేసులు పెరిగినా వేవ్లు రాకపోవచ్చు డెల్టా ప్రమాదం మనకు తక్కువే: వైద్య నిపుణులు హైదరాబాద్, ఆగస్టు 2 (నమస్తే తెలంగా�
అక్టోబర్లో గరిష్ఠ స్థాయికి కేసులు రోజుకు లక్ష-లక్షన్నర కేసులు నమోదు? సెకండ్వేవ్తో పోలిస్తే ఉద్ధృతి తక్కువే ఐఐటీ హైదరాబాద్ పరిశోధకుల అంచనా గతంలో సెకండ్వేవ్పై కచ్చితమైన అంచనాలు న్యూఢిల్లీ, ఆగస్టు