బ్రిటన్లో 2వేల మందిపై ట్రయల్స్ యూకే సంస్థతో ఆయుష్ ఒప్పందం న్యూఢిల్లీ, ఆగస్టు 1: కరోనా నుంచి రోగులు కోలుకోవడంలో, మహమ్మారి నుంచి రక్షణ కల్పించడంలో అశ్వగంధ ఎలా పనిచేస్తుందన్నదానిపై ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో�
Corona virus: కేరళలో కరోనా వైరస్ ( Corona virus ) విజృంభణ కొనసాగుతున్నది. వారం క్రితం 15 వేల దిగువకు పడిపోయిన రోజువారీ కొత్త కేసుల సంఖ్య ఆ తర్వాత
‘మనిషి ఈ భూమ్మీదకి ఎలా వచ్చాడు’ అన్నదానికి అనేక కారణాలు వినిపిస్తాయి.అందుకు సాక్ష్యంగా ఎన్నో సిద్ధాంతాలు, నమ్మకాలూ కనిపిస్తాయి. కానీ, ఆ మనిషి ఎలా మనుగడ సాగించాడు, లోకాన్ని ఎలా జయించాడు అన్న ప్రశ్నలకు మాత�
జెనీవా: ప్రపంచ ఆరోగ్య సంస్థ ( WHO ) వార్నింగ్ ఇచ్చింది. మరో రెండు వారాల్లోగా ప్రపంచవ్యాప్తంగా కొత్తగా 20 కోట్ల కోవిడ్ పాజిటివ్ ( Covid Positive ) కేసులు నమోదు అవుతాయని డబ్ల్యూహెచ్వో డైరక్టర్ జనరల్ టెడ్రోస
Corona cases in India | దేశంలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 44,230 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 555 మంది మరణించారు.
అప్పటిదాకా సాధారణంగా ఉన్న జీవితం ఒక్కసారిగా మారిపోయింది ! కరోనావైరస్ వచ్చి మనుషుల లైఫ్స్టైల్ మొత్తాన్ని మార్చేసింది. స్కూళ్లు లేవు.. ఆఫీసులు లేవు.. సినిమాలు లేవు.. షికార్లు లేవు.. అన్నీ ఇంటి దగ్గ�
భారత్, శ్రీలంక టీ20 సిరీస్కు వైరస్ దెబ్బ రెండో టీ20 నేటికి వాయిదా కొలంబో: శ్రీలంక పర్యటనలో ఉన్న భారత జట్టులో ఒక్కసారిగా కరోనా కలకలం రేగింది. టీమ్ఇండియా ఆల్రౌండర్ కృనాల్ పాండ్యాకు కరోనా పాజిటివ్గా త�
Corona in Kerala: కేరళలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్నది. అక్కడ గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన రోజువారీ కొత్త కేసుల సంఖ్య ఇవాళ అమాంతం
న్యూఢిల్లీ : ఇండియాలో గత 24 గంటల్లో కొత్తగా 35,342 మందికి కరోనా వైరస్ సంక్రమించింది. దేశవ్యాప్తంగా 38,740 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ఇక గత 24 గంటల్లో వైరస్ బారినపడి మరణించిన వారి సంఖ్య 483గా ఉన్నట�
ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి లక్షల మందిని పొట్టన పెట్టుకున్నది. ఎన్నో కుటుంబాలను, ఎందరో చిన్నారులను అనాథలను చేసింది. ఉద్యోగులను రోడ్డుకీడ్చింది. ఎన్నో దేశాలను ఆర్థికంగా కుంగదీసింది. అదే సమయంలో కొంద�
బీజింగ్: కరోనా వైరస్ చైనాలోని వుహాన్ వైరాలజీ ల్యాబ్ నుంచి లీకైనట్లు ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన నిపుణుల బృందం ఓసారి ఆ కోణంలో దర్యాప్తు చేపట్టింది. కానీ
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 42,015 కరోనా కేసులు నమోదు కాగా, 3,998 మరణాలు సంభవించాయి. 36,977 మంది
బోన్ డెత్ | శరీరంలోనే అత్యంత బలమైన భాగాలైన ఎముకలు క్రమంగా కుళ్లిపోతే, ఏదో ఓ దశలో నిర్జీవంగా మారితే.. అదే, బోన్ డెత్ ( Bone Death )! కరోనా నుంచి కోలుకున్న అరవై రోజుల తర్వాత, ఎముకలపై మొదలయ్యే ఆ దాడిని తట్టుకోవడానిక�