జెనీనా: ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్ట్ సౌమ్యా స్వామినాథన్ వార్నింగ్ ఇచ్చారు. వ్యాక్సిన్ మిక్సింగ్ ప్రమాదకర పరిణామాలకు దారి తీస్తుందన్నారు. వ్యక్తిగతంగా ఎవరూ తమకు నచ్చిన రీతిలో వ్యాక�
రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను నియంత్రించాలి: ఐఎంఏ న్యూఢిల్లీ, జూలై 12: ప్రజలు కొవిడ్ నిబంధనలను గాలికొదిలేసి పర్యాటక ప్రదేశాల్లో గుంపులు గుంపులుగా తిరగడంపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) ఆందోళన వ్యక్
కరోనా కేసులు | దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో కొత్తగా 37,154 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 724 మంది మరణించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కరోనా రికవ�
కరోనా నుంచి కోలుకున్నవారిలో హృద్రోగ ముప్పు దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్నవారికే అధికం కరోనా వైరస్ శరీరానికి ఎంత నష్టం చేయాలో అంత చేసేసింది. దాని ప్రభావంతో ఒంట్లోని అవయవాలు ఒక్కొక్కటి ఒక్కోరకంగా దెబ్�
కాలుష్యానికి, అంటువ్యాధులకు మధ్య బలమైన సంబంధం దేశవ్యాప్తంగా నిర్వహించిన తాజా అధ్యయనంలో వెల్లడి హైదరాబాద్, జూలై 11 (నమస్తే తెలంగాణ): గాలిలో ధూళి కణాలు (పార్టికల్స్ మ్యాటర్) అధిక మోతాదులో ఉన్న నగరాల్లో జీ�
కరోనా నియంత్రణ| కరోనా కేసులు తగ్గినప్పటికీ ఇంకా అక్కడక్కడ కొత్తగా నమోదవుతున్నాయని, వాటి నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఏఎం రిజ్వి అన్నారు. రిజ్వీ న
కరోనా కేసులు| దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. శనివారం 42,766 కేసులు నమోదవగా, తాజాగా 41 పైచిలుకు రికార్డయ్యాయి. ఇది నిన్నటికంటే 2 శాతం తక్కువని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొ
జూపార్కులు| రాష్ట్రంలోని జూపార్కులు, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు నేటి నుంచి తెరుచుకోనున్నాయి. కరోనా తగ్గుదలతో జూలు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతించింది. వీటితోపాటు జింకల పార్కులు, జాతీయ ఉద్యానవనాలు కూడ
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 42,766 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇక 45,254 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో దేశంలో 1206 మంది వైరస్ వల్ల ప్రాణాలు కోల్పోయినట�
2.4 లక్షల బెడ్లు, 20 వేల ఐసీయూల ఏర్పాటు ‘అగ్రి ఫండ్’ వినియోగానికి మార్కెట్లకు అనుమతి కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు న్యూఢిల్లీ, జూలై 8: కరోనాపై పోరులో భాగంగా దేశవ్యాప్తంగా మౌలిక వైద్య సదుపాయాల పెంపు కోస
న్యూయార్క్: కొవిడ్-19కు కారణమైన కరోనా వైరస్ వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (డబ్ల్యూఐవీ) ల్యాబ్ నుంచి కాకుండా.. జంతువుల నుంచి మనుషులకు సోకినట్టు తాజా అధ్యయనం ఒకటి అభిప్రాయపడింది. వుహాన్లోని హౌనా