న్యూఢిల్లీ : మళ్లీ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగాయి. నిన్నటితో పోలిస్తే ఇవాళ 5 శాతం కేసులు ఎక్కువ నమోదు అయ్యాయి. కేంద్ర ఆరోగ్యశాఖ సమాచారం మేరకు.. గత 24 గంటల్లో 45,892 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
ముగ్గురు ఆటగాళ్లు సహా ఏడుగురికి వైరస్ పాక్తో సిరీస్కు కొత్త జట్టు లండన్: ఇంగ్లండ్ క్రికెట్ జట్టులో కరోనా కలకలం రేగింది. శ్రీలంకతో వన్డే సిరీస్ ముగిసిన అనంతరం సోమవారం నిర్వహించిన పరీక్షల్లో ముగ్�
న్యూఢిల్లీ : దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఇంకా కొన్ని ప్రాంతాల్లో స్వల్ప స్థాయిలో కొనసాగుతోందని కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ .. సేద తీరేం�
కరోనా కట్టడికి వ్యాక్సినేషనే మార్గం ‘కొవిన్ గ్లోబల్ సదస్సు’లో ప్రధాని మోదీ న్యూఢిల్లీ, జూలై 5: దేశంలో వ్యాక్సినేషన్ నిర్వహణ కోసం తీసుకొచ్చిన ‘కొవిన్’ ప్లాట్ఫామ్ సాఫ్ట్వేర్ను త్వరలోనే అన్నిదే
లండన్ : కరోనా వైరస్ వల్ల బ్రిటన్లో లాక్డౌన్ ఆంక్షలు ఇంకా అమలులో ఉన్నాయి. అయితే ఆ ఆంక్షలపై ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ ఇవాళ కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. దీని కన్నా ముందు ఆయన ఓ విషయాన�
వాషింగ్టన్ : స్వాతంత్య్ర దినోత్సవ సంబరాల నేపథ్యంలో అమెరికా అధ్యక్షడు జో బైడెన్ వైట్హౌజ్ కార్యక్రమంలో మాట్లాడారు. కరోనాపై యుద్ధం ముగియలేదని, ఆ మహమ్మారిపై సంపూర్ణ విజయం సాధించాల్సి ఉందన�
భార్యను హత్య చేసిన ఆటో డ్రైవర్ అనుమానంతో పోలీసులకు అత్త ఫిర్యాదు పోస్టుమార్టంలో తేలిన అసలు నిజం హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 3 (నమస్తే తెలంగాణ): అనుమానం పెంచుకొని భార్యను చంపేశాడు. కరోనా పేరు చెప్పి తప్పి�