మాస్కో: రష్యాలో డెల్ట్ వేరియంట్ కలవరం సృష్టిస్తోంది. ఆ దేశంలో మళ్లీ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. వరుసగా నాలుగవ రోజు ఆ దేశంలో అత్యధిక మరణాలు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో 679 మంది వైరస్తో చ
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ పాజిటివిటీ రేటు గత 25 రోజుల నుంచి 5 శాతం లోపే ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ ఇవాళ మీడియాతో మాట్లాడారు. రోజువార
న్యూఢిల్లీ: దేశంలో విస్తృత స్థాయిలో జరుగుతున్న వ్యాక్సినేషన్ డ్రైవ్ గురించి కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్దన్ ఇవాళ తన ట్విట్టర్లో స్పందించారు. అనేక మంది నేతలు వ్యాక్సినేషన్పై నిర్లక్ష
జెనీవా: యూరోప్ దేశాల్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతున్నది. దాదాపు పది వారాల తర్వాత మళ్లీ కేసుల సంఖ్య పెరిగినట్లు ఇవాళ ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. నిజానికి ఇంకా అనేక య�
ఏపీ| పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. దీంతో ప్రభుత్వం కర్ఫ్య వేళల్లో మార్పులు చేసింది. కరోనా ప్రభావం అధికంగా ఉన్న నాలుగు జిల్లాలు మినహా మిగిలిన జిల్లాల్లో కర్ఫ్�
డాక్టర్స్ డే సందర్భంగా గవర్నర్ శుభాకాంక్షలు హైదరాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ): కరోనా సంక్షోభ సమయంలో మృత్యువును సైతం ఎదిరించి ప్రజల ప్రాణాలను కాపాడిన వైద్యులకు వందనాలు తెలియజేస్తున్నానని రాష్ట్ర గవ�
ముంబై,జూన్ 30: దేశంలో కరోనామొదలైనప్పటి నుంచి మహారాష్ట్రలో కరోనా బీభత్సం సృష్టించినవిషయం తెలిసిందే. కేసుల పరంగా మరణాల పరంగా కూడా మహారాష్ట్ర దేశంలో మొదటి స్థానంలో నిలించింది. ముంబై కూడా కరోనా హాట్స్పాట్�
బెంగళూరు,జూన్ 28: కొవీసెల్ఫ్ టెస్ట్ కిట్ల అమ్మకాలు ఫ్లిప్కార్ట్లోనూ మొదలయ్యాయి. 2 నుంచి18 ఏండ్ల వారికి కూడా పరీక్షలు చేయొచ్చు. ఇది ఆన్ లైన్ లో కొనుగోలు చేసేటప్పుడు కనీసం రెండు ఆర్డర్ ఇవ్వాల్సిందే. ఈ యాంటీజ�
ఇంటర్ సెకండియర్| ఇంటర్మీడియట్ సెకండియర్ ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నేడు విడుదల చేయనున్నారు. ఉదయం 11 గంటలకు ఫలితాలను ప్రకటించి, విద్యార్థుల మార్కులను వెబ్సైట్లో పొందుపరచనున్నారు. �