టీకా డ్రైవ్| రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, అధ్యాపకులు, సిబ్బందికి నేటి నుంచి కొవిడ్ వ్యాక్సిన్లు ఇవ్వనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేకంగా ఏర
ఎయిరిండియా| రెండు నెలల తర్వాత యూఏఈకి ఎయిరిండియా విమానాలు ఎగరనున్నాయి. దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి కారణంగా ఏప్రిల్ 24న విమాన సర్వీసులను నిలిపివేశారు. అయితే ప్రస్తుతం భారత్లో పాజిటివ్ కేసులు గణనీయ�
అంబులెన్సు సేవలకు చెల్లించే చార్జీలపై స్పష్టత ప్రైవేటు దవాఖానలకు ప్రభుత్వ ఉత్తర్వులు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలని హెచ్చరిక హైకోర్టుకు అఫిడవిట్ సమర్పించిన ఆరోగ్యశాఖ సాధారణ వార్డు+ ఐసొలేషన్ 4000వ�
కరోనా వేళ నిరుపేదలను ఆదుకున్నాం హైకోర్టుకు తెలిపిన ప్రభుత్వ విభాగాలు హైదరాబాద్, జూన్ 23 (నమస్తే తెలంగాణ): కరోనా కట్టడికి కోసం కఠిన చర్యలు తీసుకున్నామని డీజీపీ మహేందర్రెడ్డి హైకోర్టుకు నివేదించారు. డీజ�
అది రావటం అనివార్యమేమీ కాదు క్షీణదశలో ప్రస్తుత వేరియంట్లు 1-2 నెలల్లో సాధారణ వ్యాధిగా కరోనా ముప్పు తలెత్తినా టీకాతో ఎదుర్కోవచ్చు ప్రముఖ వైద్యనిపుణుల ఆశాభావం బెంగళూరు : సెకండ్వేవ్ ఇక ముగుస్తుందనుకుంటు�
హైదరాబాద్: తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో కొత్తగా 1,175 మందికి కొవిడ్ పాజిటివ్గా నిర్ధారణ కాగా, 10 మంది చనిపోయారు.తాజాగా కరోనా నుంచి మరో 1,771 మంది బాధి�
Covid Vaccine Diet | కొవిడ్-19 టీకా తీసుకున్న తర్వాత ఎలాంటి డైట్ మెయింటైన్ చేయాలి? ఎలాంటి ఆహారం తినాలి ? ఏం తినకూడదని సందేహాలు చాలామందిలో ఉన్నాయి.
ఢిల్లీ ,జూన్ 22: కరోనా నియంత్రణకు అవసరమైన జాగ్రత్తలన్నీ పాటిస్తూ, ఎక్కువ శాతం జనాభాకు వ్యాక్సినేషన్ అందించగలిగితే కోవిడ్ వైరస్ థర్డ్ వేవ్ను అడ్డుకోవచ్చని నీతీ ఆయోగ్ ఆరోగ్య వ్యవహారాల సభ్యుడు డాక్టర్ వి.కె.
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గడచిన 24 గంటల్లో 74,453 శాంపిల్స్ పరీక్షించగా మరో 4,169 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. కొవిడ్తో మరో 53 మంది ప్రాణాలు కోల్పోయారు. ఏపీలో గడచిన 24 గంటల్లో 8,376 మంది డిశ్చార్జ్ అయ్యా�
హరిభూషణ్ | మావోయిస్టు పార్టీ అగ్రనేత, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి యాపా నారాయణ అలియాస్ హరిభూషణ్ (50)కు ఏం జరిగింది..? ప్రస్తుతం ఆయన కరోనాతో బాధపడుతూ తీవ్ర
న్యూఢిల్లీ, జూన్ 21: కరోనాతో పాఠశాలలు మూతపడటం వల్ల చదువుల్లో విద్యార్థుల మధ్య ఏర్పడిన అంతరాన్ని భర్తీ చేసేందుకు శాటిలైట్ టీవీని ఉపయోగించుకోవాలని పార్లమెంటరీ స్థాయీసంఘం సూచించింది. బీజేపీ ఎంపీ వినయ్ స