హైదరాబాద్: తెలంగాణలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గడచిన 24 గంటల్లో కొత్తగా 1,197 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా వల్ల 9 మంది మృతి చెందారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 137 మందికి పాజిటివ్గా తేలింది. 24 గంటల్ల
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టింది. రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 55,002 శాంపిల్స్ పరీక్షించగా కొత్తగా 2,620 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా వల్ల 44 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్ర�
ఢిల్లీ ,జూన్ 21: ఏప్రిల్ నెలలో ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈ.పి.ఎఫ్.ఓ) 12.76 లక్షల చందాదారులను చేరినట్లు ఈ.పి.ఎఫ్.ఓ. తెలిపింది. కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతున్నప్పటికీ 2021 ఏప్రిల్ నెలలో 13.73 శాతం చందాదారు�
హైదరాబాద్, జూన్ 19 (నమస్తే తెలంగాణ): కరోనా కట్టడిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మే 12వ తేదీ నుంచి శనివారం వరకు 39 రోజుల లాక్డౌన్ కాలంలో నిబంధనలు ఉల్లంఘించినవారిపై కఠినంగా వ్యవహరించింది. 6,00,313 మందిపై ఈ-పిట్టీ కే�
హైదరాబాద్: తెలంగాణలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య, పాజిటివిటీ రేటు తగ్గడంతో అన్ని రకాల లాక్డౌన్ నిబంధనలు పూర్తిగా ఎత్తివేశారు. గడచిన 24 గంటల్లో కొత్తగా 1,362 కరోనా పాజిట�
అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 6,341 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా కొవిడ్-19తో 57 మంది చనిపోయారు. 8,486 మంది బాధితులు వ్యాధి నుంచి కోలుకున్నారు. తాజా కేసులతో కలుపుకుని ఏపీలో క
వాషింగ్టన్: కరోనా వైరస్ మహమ్మారితో ఇండియా విలవిలలాడినట్లు అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అన్నారు. అయినా ఆ దేశం అద్భుత రీతిలో కోలుకుంటోందన్నారు. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ వ్యాప్తి �
ఏడాది తర్వాత ప్రభుత్వం నిర్ణయంపారిస్, జూన్ 17: కరోనా కేసులు తగ్గుతుండటం, టీకాలు వేసే కార్యక్రమం పుంజుకోవడంతో ఈ నెల 20 నుంచి రాత్రికర్ఫ్యూను సడలించాలని ఫ్రాన్స్ నిర్ణయించింది. అంతేకాదు, బహిరంగ ప్రదేశాల్�
వరంగల్కు చెందిన ఆశ (58), ఎగువ మధ్యతరగతి దళిత క్రైస్తవ కుటుంబంలో జన్మించారు. చదువు, ఆస్తులు, విదేశాల్లో తోబుట్టువులు ఉండి, జీవితంలో తనకంటూ ఎవరూ లేని ఒంటరి. తండ్రి ద్వారా సంక్రమించిన బడిలో అనేక మంది అనాథ పిల్ల
మంత్రి కేటీఆర్ | కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్కు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. గత ఏడాది మీరు ప్రకటించిన ఆత్మ నిర్భర్ సహాయ
ముంబై: సెకండ్ వేవ్తో అతలాకుతలం అయిన మహారాష్ట్రకు మళ్లీ గడ్డు రోజులు సమీపిస్తున్నాయి. కోవిడ్ థార్డ్ వేవ్ ఆ రాష్ట్రాన్ని మరో రెండు లేదా నాలుగు వారాల్లో తాకనున్నట్లు ఆ రాష్ట్ర టాస్క్ ఫోర్స్ వార�