అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడచిన 24 గంటల్లో1,01,544 శాంపిల్స్ పరీక్షించగా కొత్తగా 6,617 మందికి కొవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయింది. కరోనాతో 57 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రం�
హైదరాబాద్: తెలంగాణలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గడచిన 24 గంటల్లో కొత్తగా 1,489 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 11 మంది ప్రాణాలు కోల్పోయారు. 24 గంటల్లో 1,436 మంది డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం
కరోనా తర్వాత 50% మందిలో కీళ్లనొప్పులు పెయిన్ కిల్లర్స్ వాడితే మరిన్ని దుష్ప్రభావాలు ఉదయం ఎండతో కావాల్సినంత విటమిన్ డీ శరీరాన్ని డీటాక్సిఫై చేసే బార్లీ నీళ్లు నమస్తే తెలంగాణతో నేచురోపతి ఫిజీషియన్ డా�
లండన్: బ్రిటన్లో డెల్టా వేరియంట్ ఆందోళన కలిగిస్తున్న విషయం తెలిసిందే. అయితే రెండు డోసుల కోవిడ్ టీకా తీసుకుంటే.. ప్రమాదకరమైన డెల్టా వేరియంట్ నుంచి తప్పించుకోవచ్చు అని తాజా అధ్యయనం తేల్చిం�
కేరళ, తమిళనాడు, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో కరోనా బాధితులు ఎక్కువ. కానీమరణాల రేటు తక్కువగా ఉంది. అక్కడి ప్రభుత్వాలు అల్లోపతితోపాటు ఆయుర్వేదిక్ మందులను వినియోగించేందుకు అనుమతి ఇచ్చాయి. మరి ఆ
ఢిల్లీ, జూన్ 14: పూణే కేంద్రంగా పనిచేస్తున్నథింకర్ టెక్నాలజీస్ ఇండియా సరికొత్త మాస్కులను తయారుచేసింది. సూక్ష్మజీవులను నిర్వీర్యం చేసేమాస్కులను అభివృద్ధి చేసింది. 3డి ప్రింటింగ్ ఔషధ మిశ్రమాలతో ఈ మాస్కును
ఒక్కరోజులోనే కరోనా లక్షణాలు ఖతం ! అది కూడా కేవలం ఒకే ఒక్క డోస్తోనే !! ఇటీవలే భారత్లోకి వచ్చిన మోనోక్లోనల్ యాంటీబాడీ కాక్టెయిల్ చికిత్సతో
న్యూఢిల్లీ: తమ సంస్థ తయారు చేసిన కొత్త యాంటీ వైరల్ పూతతో కరోనా వంటి వైరస్ నుంచి దుస్తులకు వారాలపాటు రక్షణ లభిస్తుందని లోక్ కవాచ్ హెల్త్కేర్ సంస్థ తెలిపింది. తమ యాంటీ-వైరల్ కోటింగ్ (ఏవీసీ) స
ఢిల్లీ, జూన్ 13: కరోనా రెండో దశలో, దేశవ్యాప్తంగా వైద్య ఆక్సిజన్ అవసరం పెరిగింది. భవిష్యత్తులో తగినంత ఆక్సిజన్ ఉండేలా చూసుకోవడానికి, ప్రస్తుత డిమాండ్కు తగ్గట్లుగా ఆక్సిజన్ను ఉత్పత్తి చేయడం తప్పనిసరిగ�