హైదరాబాద్: తెలంగాణలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టింది. గడచిన 24 గంటల్లో కొత్తగా 1,813 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, కొవిడ్తో మరో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. 24 గంటల్లో మరో 1,801 మంది కరోనా నుంచి కోలుకున్నారు
హైదరాబాద్: కరోనా వ్యాప్తిని కట్టడిచేయడానికి విధించిన లాక్డౌన్ను రాష్ట్ర ప్రభుత్వం మరో 10 రోజులు పొడిగించింది. అదే సమయంలో సడలింపు సమయాన్ని ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పొడిగించింది. ప్రజలు తమ గమ
హైదరాబాద్: తెలంగాణలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గడచిన 24 గంటల్లో కొత్తగా 1,897 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొవిడ్తో మరో 15 మంది మరణించారు. గడచిన 24 గంటల్లో కరోనా నుంచి 2,982 మంది కోలుకున్నారు. రాష్ట్
న్యూఢిల్లీ: దేశంలో కరోనా సెకండ్ వేవ్ క్రమంగా తగ్గుముఖం పడుతోంది. 63 రోజుల తర్వాత సోమవారం కేసుల సంఖ్య లక్ష దిగువకు చేరింది. అయితే టెస్టుల సంఖ్య భారీగా తగ్గడం కూడా కేసుల సంఖ్య తగ్గడానికి ఓ ప్రధ�
నారాయణ | ఇప్పటికైనా వ్యాక్సినేషన్ బాధ్యత కేంద్రమే తీసుకుంటుందని అని చెప్పడం స్వాగతించదగ్గ విషయం సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ పేర్కొన్నారు.
హైదరాబాద్: తెలంగాణలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గడచిన 24 గంటల్లో కొత్తగా 1,933 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనాతో మరో 16 మంది మృతిచెందారు. రాష్ట్రంలో 24 గంటల్లో 3,527 మంది బాధితులు కొవిడ్ నుంచి కోల�
ఢిల్లీ ,జూన్ 7: వాక్సిన్ ప్రక్రియను సరళతరం చేసేందుకు ,దానిని క్రమపద్ధతిలో కొనసాగించేందుకు కేంద్రప్రభుత్వం నిరంతర కృషి చేస్తున్నది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ సోమవారం రాష్ట్రాల
ఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో కరోనా పాజిటివ్ కేసులు కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. గత కొద్దిరోజుల నుంచి మహమ్మారి ఉద్ధృతి తగ్గుముఖం పట్టడంతో కొత్తకేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. గడచిన 24 గంటల్లో కొత్తగా 231 మం�
న్యూఢిల్లీ: అందరూ అనుకున్నట్లే కరోనా వైరస్ చైనాలోని ల్యాబ్లోనే అభివృద్ధి చెందిందా..? చైనాకు ఈ విషయం తెలిసినా దాచిపెట్టిందా? ..ఇద్దరు అమెరికా నిపుణులు వెల్లడించిన కొన్ని విషయాలు ఇవి నిజమనే చెబ�
న్యూఢిల్లీ: కరోనా నేపథ్యంలో దేశవ్యాప్తంగా పేదలకు ఉచిత రేషన్ను మరికొన్ని నెలల పాటు పంపిణీ చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్నయోజన పథకాన్ని వచ్చే దీపావళి పండుగ వర�