వ్యాక్సిన్ | కరోనా టీకా తీసుకునేందుకు ఆ జనాలు పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో.. అధికారులు బంపర్ ఆఫర్ ఇచ్చారు. వ్యాక్సిన్ వేయించుకున్న వారికి బంగారు
కర్ఫ్యూ పొడిగింపు| ఆంధ్రప్రదేశ్లో కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి విధించిన కర్ఫ్యూను ప్రభుత్వం మరోమారు పొడిగించింది. ఈ నెల 20 వరకు కర్ఫ్యూను పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న కర్�
కరోనా కేసులు| దేశంలో రోజువారీ కరోనా కేసులు లక్షకు దిగివచ్చాయి. గత 24 గంటల్లో కొత్తగా 1,00,636 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,89,09,975కు చేరింది. ఇందులో 2,71,59,180 మంది కరోనా నుంచి కోలుకోగా, 14,01,609 కేసులు యాక్టివ్�
ఆ వ్యాక్సిన్తో యాంటిబాడీస్ ఉత్పత్తి థర్డ్వేవ్ భయం ముంగిట భారీ ఉపశమనం హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 6 (నమస్తే తెలంగాణ): థర్డ్ వేవ్.. ఈ పదమే ఇప్పుడు ప్రపంచానికి బుగులు పుట్టిస్తున్నది. తొలి రెండు దశల్లో
రాష్ట్రంలో 90 శాతం మహారాష్ట్ర వేరియంట్-2 6 శాతానికి తగ్గిన మహారాష్ట్ర వేరియంట్-1 హైదరాబాద్, జూన్ 6 (నమస్తే తెలంగాణ) ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి వివిధ వేరియంట్ల రూపంలో భయాందోళనలకు గురిచేస్తున
కురవి: మహబూబాబాద్ జిల్లా కురవి మండలం కాంపల్లి గ్రామంలో కరోనాతో ఒక్కరోజు వ్యవధిలోనే భార్యాభర్తలు మృతి చెందారు. కరోనా సోకి గ్రామానికి చెందిన రిటైర్డు ప్రధానోపాధ్యాయులు ముత్యాల ఆనందం(85) ఖమ్మం దవాఖానలో చి�
హైదరాబాద్: తెలంగాణలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గడచిన 24 గంటల్లో కొత్తగా 1,436 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, కొవిడ్తో మరో 14 మంది చనిపోయారు. రాష్ట్రంలో ఇవాళ ఒక్కరోజే 97,751 మందికి కరోనా నిర్ధారణ పరీక�
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గడచిన 24 గంటల్లో 83,690 శాంపిల్స్ పరీక్షించగా 8,976 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. నిన్న ఒక్కరోజే కొవిడ్తో 90 మంది మృతిచెందినట్లు వైద్యారోగ్యశాఖ తెలిపింది. 24 గంటల్లో 13,568 మంది క
19 జిల్లా కేంద్రాల్లోని దవాఖానల్లో డయాగ్నస్టిక్ కేంద్రాలు రేపే ప్రారంభం అవసరమైన చోట్ల దశలవారీగా ఏర్పాటు కార్పొరేట్కు దీటుగా ఆధునిక యంత్రాలు సీటీ సానింగ్ లేనిచోట్ల త్వరలో ఏర్పాటు కరోనాకు అవసరమైన పరీ
సింగపూర్: కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో సింగపూర్ ఫార్ములావన్ గ్రాండ్ప్రి రేసు రద్దయ్యింది. మహమ్మారి రోజురోజుకు విస్తరిస్తున్న క్రమంలో రేసర్ల ఆరోగ్యంతో పాటు ప్రయాణ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని
న్యూఢిల్లీ: భారత ఫుట్బాల్ జట్టు ఆటగాడు అనిరుధ్ థాపా కరోనా వైరస్ బారిన పడ్డాడు. టీమ్తో పాటు ఖతార్ పర్యటనకు వెళ్లిన థాపాను దోహాలోని ఓ హోటల్లో క్వారంటైన్లో ఉంచారు. ప్రపంచకప్, ఆసియా కప్ సంయుక్త క్వ�
రేపటి నుంచి అమలుకు నిర్ణయం ఢిల్లీలో 50% సామర్థ్యంతో మెట్రో రైళ్లు ముంబై, జూన్ 5: మహారాష్ట్రలో కరోనా లాక్డౌన్ ఆంక్షల సడలింపునకు ఐదంచెల ప్రణాళికను ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల 3 నాటికి పాజిటివిట�