ముంబై: మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గడచిన 24 గంటల్లో కొత్తగా 13,659 మందికి కొవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయింది. మార్చి 10 తర్వాత ఇంత తక్కువ సంఖ్యలో కేసులు నమోదవడం ఇదే తొలిసారి. 24 గంటల్లో కరోనా �
బెంగళూరు: కర్ణాటకలో బ్లాక్ ఫంగస్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,784 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ మంత్రి కే సుధాకర్ తెలిపారు. ఇవాళ్టి వరకు బ్లాక్ ఫంగస్తో 111 మం
హైదరాబాద్: తెలంగాణలో కరోనా ఉద్ధృతి తగ్గుముఖం పడుతోంది. గడచిన 24 గంటల్లో కొత్తగా 2,070 మందికి కొవిడ్ పాజిటివ్గా తేలింది. కరోనా నుంచి 3,762 మంది బాధితులు కోలుకోగా,మరో 18 మంది మృతిచెందారు. ఇవాళ 1,38,182 మందికి కరోనా నిర్
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గడచిన 24 గంటల్లో 88,441 శాంపిల్స్ పరీక్షించగా మరో 10,373 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఒక్క రోజు వ్యవధిలోనే కొవిడ్ వల్ల 80 మంది చనిపోయారు. కరో�
హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు అన్ని బ్యాంకుల్లో అధికారులు, సిబ్బందికి ప్రత్యేక వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపడతామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. వారం రోజు�
బీజింగ్: వుహాన్ ల్యాబ్ నుంచే కరోనా వైరస్ లీకనట్లు ఇటీవల అమెరికాకు చెందిన వాల్ స్ట్రీట్ జర్నల్ ఓ కథనం రాసిన విషయం తెలిసిందే. ఇంటెలిజెన్స్ నివేదిక ప్రకారం ఆ ల్యాబ్లోని ముగ్గురు పరిశోధకులు 2
పరీక్షలు రద్దు| కరోనా నేపథ్యంలో 12వ తరగతి పరీక్షలను నేషనల్ స్కూల్ ఆఫ్ ఓపెన్ స్కూల్ (ఎన్ఐఓఎస్) రద్దుచేసింది. దీంతో 1.75 లక్షల మంది విద్యార్థులకు లబ్ధిచేకూరనుంది. ఇప్పటికే సీబీఎస్సీ 12వ తర�
భైంసా టౌన్, జూన్ 4: నిర్మల్ జిల్లా భైంసా మండలంలోని తిమ్మాపూర్కు చెందిన జవాన్ కత్తి పోతన్న (36) కరోనాతో మృతిచెందాడు. పోతన్నకు 20 రోజుల కిందట కరోనా పాజిటివ్ వచ్చింది. తీవ్ర అస్వస్థతకు గురై సికింద్రాబాద్ల
హైదరాబాద్: తెలంగాణలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టింది. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో 1,36,096 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 2,175 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొవిడ్ వల్ల మరో 15 మంది ప్రాణాలు కోల్పోయ
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గడచిన 24గంటల్లో 85,311 శాంపిల్స్ పరీక్షించగా మరో 10,413 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. 24 గంటల్లో కొవిడ్ వల్ల 83 మంది ప్రాణాలు కోల్పోగా 15,469 మంది డిశ్చ�
కరోనా బాధిత పిల్లల సంరక్షణకు కేంద్రం చర్యలు పునరావాస కేంద్రాల్లో తాత్కాలిక వసతి, కౌన్సెలింగ్ పిల్లల బాధ్యతంతా కలెక్టర్లదే. ఆస్తుల సంరక్షణ కూడా.. కేంద్ర మహిళ, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలు �