Corona exercise | కరోనా మహమ్మారి అతలాకుతలం చేస్తున్నది. ఇలాంటి సమయంలో శారీరకంగా ఆరోగ్యంగా ఉంటే సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నట్లు కాదు. మానసికంగానూ దృఢంగా ఉన్న వారే సంపూర్ణ ఆరోగ్యవంతులు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గడచిన 24 గంటల్లో 98,048 శాంపిల్స్ పరీక్షించగా 12,768 మందికి కొవిడ్-19 పాజిటివ్గా నిర్ధారణ అయింది. కరోనా వల్ల మరో 98 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క రోజు వ్యవధిలో 15,612 మంది కరోనా నుంచి పూర్తిగ�
బ్లాక్ ఫంగస్ | మధ్యప్రదేశ్లోని ఇండోర్లో బ్లాక్ ఫంగస్ కలకలం సృష్టిస్తోంది. ఇండోర్ సిటీలోని మహారాజా యశ్వంత్ రావు ప్రభుత్వ ఆస్పత్రిలో బ్లాక్
Madhyapradesh Exams: ఇప్పటికే గుజరాత్ ప్రభుత్వం 12వ తరగతి పరీక్షలను రద్దు చేయగా.. తాజాగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూడా అదే నిర్ణయం చేసింది.
కేటీఆర్ చొరవతో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ అందజేత ఏటూరునాగారం, జూన్ 1: కరోనా బాధితుడికి అవసరమైన ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ను ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అత్యంత వేగంగా సమకూర్చారు. ములుగు జిల్లా ఏటూరు నాగార�