అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా మహమ్మారి కాస్త తగ్గుముఖం పట్టింది. గడచిన 24 గంటల్లో83,461 శాంపిల్స్ పరీక్షించగా 7,943 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ కాగా, 98 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం 13,400 మందికి పాజిటివ�
న్యూయార్క్: కరోనా వైరస్ వ్యాధి 2019లో మొదటిసారి బయటపడింది. అందుకే దానికి కోవిడ్-19 అని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేరు పెట్టింది. ఇక అమెరికా సైంటిస్టులు కొత్త వార్నింగ్ ఇచ్చారు. కోవిడ్-26, కోవిడ్-32 కూడా వస
కరోనా కేసులు| దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 1,52,734 కేసులు నమోదయ్యాయి. గత 50 రోజుల్లో రోజువారీ కేసులు ఇంత తక్కువగా నమోదవడం ఇదే మొదటిసారి.
ముంబై: మహారాష్ట్రలో రోజురోజుకీ కరోనా పాజిటివ్ కేసులు తగ్గుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో చాలా రోజుల తర్వాత కరోనా కేసులు గణనీయంగా తగ్గాయి. గడచిన 24 గంటల్లో కొత్తగా 18,600 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. రెండు న�
లెజెండరీ ఇండియన్ స్ప్రింటర్ మిల్కా సింగ్ ఆదివారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.కొద్దిరోజుల క్రితం మిల్కా సింగ్కు కరోనా పాజిటివ్గా నిర్ధారణ కావడంతో మొహాలీలోని ఫోర్టిస్ ఆస్పత్రిలో చేరారు. ఆయన �
Vaccine Doubts | కరోనా వ్యాక్సిన్ తీసుకోవచ్చా? లేదా? తీసుకుంటే ఏమవుతుందో? రెండు డోసులు ఎందుకు? ఒక్క డోస్ తీసుకుంటే సరిపోదా? ఇలా ఎన్నో సందేహాలు ఉన్నాయి.