2 లక్షల కంటే తక్కువ న్యూఢిల్లీ, మే 29: దేశంలో సెకండ్ వేవ్ ఉద్ధృతి క్రమంగా తగ్గుతున్నది. గడిచిన రెండు రోజుల్లు రోజువారీ కేసులు 2 లక్షల కంటే తక్కువ నమోదయ్యాయి. పాజిటివిటీ రేటు (కరోనా టెస్టుల్లో పాజిటివ్లుగా
విద్యుత్తు సంస్థల్లో 6,305 మందికి వైరస్ రెండో వేవ్లోనే 67 మంది మరణం మొత్తం 113 మంది ఉద్యోగుల మృతి హైదరాబాద్, మే 29 (నమస్తే తెలంగాణ): కరెంటోళ్లను కరోనా కష్టాలు వెంటాడుతున్నాయి. ఫ్రంట్లైన్ వారియర్లుగా విద్యుత్
ఢిల్లీ, మే 29: దేశంలో రోజుకు 3లక్షల50వేల రెమ్డెసివిర్ వయల్స్ ఉత్పత్తి అవుతున్నాయని కేంద్ర రసాయనాలు ఎరువుల శాఖ సహాయ మంత్రి మన్సుఖ్ మాండవియా వెల్లడించారు. 2021 ఏప్రిల్ 11వ తేదీనాటికి దేశంలో రోజుకి కేవలం 33,000 రెమ్�
Attack on Police: పోలీసులకు, గ్రామస్తులకు మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో ఓ పోలీస్ అధికారి కొట్టిన దెబ్బకు స్థానికుడి తలకు గాయమై రక్తం వచ్చింది.
తెలియకుండానే ప్రాణాలు తీస్తున్న మహమ్మారి ఆప్తుల మరణానికి పరోక్షంగా కారణమనే బాధ అపరాధ భావనకు గురికావద్దంటున్న నిపుణులు సిద్దిపేట జిల్లాకు చెందిన నిర్మలమ్మ జ్వరం వచ్చి వారం పాటు మంచాన పడింది. కొడుకు జగద
రోగుల ప్రాణాల కంటే కంపెనీల ప్రయోజనాలే ఎక్కువయ్యాయా? మీ ప్రవర్తన నెగెటివ్గా ఉన్నది.. ఈ సమస్య చిన్నది కానే కాదు ‘పనిచేయని వెంటిలేటర్ల’ కేసులో కేంద్రంపై బాంబే హైకోర్టు ఆగ్రహం రోగుల పట్ల ఆందోళన ఉన్నట్టు కన�