అంజనీ కుమార్ | కరోనా కష్టకాలంలో ప్రాణాలు ఫణంగా పెట్టి విధులు నిర్వర్తిస్తున్నామని నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ తెలిపారు. ప్రజల ప్రాణాల
దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. 4వేలకుపైగా మరణాలు | శంలో కరోనా తగ్గుముఖం పడుతున్నది. వరుసగా రెండో రోజు మూడు లక్షలకు దిగువన పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
కరోనాను కట్టడి చేస్తున్న తెలంగాణ వచ్చే నెలాఖరుకు రాష్ట్రంలో 90% తగ్గనున్న కేసులు ప్రభుత్వ వ్యూహం ఫలించిందం టున్న పలు అధ్యయన సంస్థలు వాస్తవ గణాంకాలతో సరిపోలుతున్న ఐఐటీ కాన్పూర్ ‘సూత్ర’ అంచనాలు కరోనా కట్
దాతల సాయం, ఎమ్మెల్సీ కవిత తోడ్పాటు ఆనందంలో తల్లిదండ్రులు భీంపూర్, మే 25: పది నెలల బాబు కరోనాను జయించాడు. దాతల ఆర్థికసాయం, ఎమ్మెల్సీ కవిత చొరవతో మెరుగైన వైద్యం అందడంతో కోలుకున్నాడు. ఆదిలాబాద్ జిల్లా తాంసిక
అంజయ్య మృతికి మంత్రి కేటీఆర్ సంతాపం రాజన్న సిరిసిల్ల, మే 25(నమస్తే తెలంగాణ)/సిరిసిల్ల కలెక్టరేట్/నల్లగొండ/ అర్వపల్లి: రాజన్న సిరిసిల్ల జిల్లా అదనపు కలెక్టర్ రింగు అంజయ్య(57) కరోనాతో కన్నుమూశారు. వారం రోజు�
ఇబ్రహీంపట్నం, (మే 25): జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం యామాపూర్లో ఓ పెండ్లి కొడుకును కరోనా పొట్టనపెట్టుకున్నది. గ్రామానికి చెందిన చింతకుంట కృష్ణంరాజు(26) బీటెక్ చేసి ఏపీలోని సివిల్ ఇంజినీర్గా పనిచేస�
సుల్తాన్బజార్, మే 25 : జేఎన్ఏఎఫ్ఏ యూనివర్సిటీ అకాడమిక్ ప్లానింగ్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎస్కే రహమాన్ కరోనాతో మృతిచెందారు. వారంక్రితం కరోనా బారినపడిన ఆయనను కుటుం బ సభ్యులు ఓ ప్రైవేటు దవాఖానలో చేర్�
కొవిడ్తో బాలింత మృతి.. శిశువు క్షేమం వర్ధన్నపేట, మే 25: బిడ్డకు జన్మనిచ్చిన ఓ తల్లి కరోనా పోరులో తలొంచింది. వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట మండలం కట్య్రాలలో కరోనాతో ఓ బాలింత మృతిచెందింది. గ్రామానికి చెంది
ప్రతి ఔషధంలోనూ రసాయన గుణాలు హెర్బల్ చికిత్సతో కరోనాను తగ్గించవచ్చు బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్కు కూడా చెక్ హైదరాబాద్, మే 25 (నమస్తే తెలంగాణ): ఆనందయ్య ఆయుర్వేద వైద్యంతో దేశవ్యాప్తంగా ఆయుర్వేదంపై విపరీత
అడ్మిషన్ దొరుకుతుందా? ఈఎన్టీ దవాఖానకు ఫోన్కాల్స్ వెల్లువ ఇతర రాష్ట్రాల నుంచి రోజూ రెండువేల కాల్స్ సుల్తాన్బజార్, మే 25: దేశవ్యాప్తంగా బ్లాక్ఫంగస్ కేసులు పెరుగుతుండటంతో ఇప్పుడు అందరిచూపు కోఠిలో�
ఫంగస్ వ్యాప్తికి గల కారణాలు తొలుత గుర్తించాలి సెకండ్వేవ్లోనే ఈ కేసులు ఎందుకో నిర్ధారించాలి ‘మ్యూకోర్మైకోసిస్’ వ్యాప్తిపై నిపుణుల సూచనలు న్యూఢిల్లీ, మే 25: కొవిడ్ రోగుల్లో మ్యూకోర్మైకోసిస్ కే�
ప్రచారంకరోనా టీకాలను వేసుకున్నవారంతా రెండేండ్లలో చనిపోతారని ఫ్రాన్స్కు చెందిన ప్రముఖ వైరాలజిస్టు, నోబెల్ బహుమతి గ్రహీత లుక్ మాంటగ్నైర్ చెప్పినట్టు ఒక వార్త సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్�