రియో డి జానరో: బ్రెజిల్ అధ్యక్షుడు జెయిర్ బొల్సనారో.. రియో డి జానరో వీధుల్లో బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. వేలాది మంది బైకర్లతో ఆయన పరేడ్ నిర్వహించారు. నగరంలో ఉన్న వీధులన్నీ తిరుగుతూ.. మేటి బీచ్�
వాషింగ్టన్: కరోనా వైరస్ చైనాలోని వుహాన్ ల్యాబ్ నుంచి వ్యాపించినట్లు ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. అయితే ఆ ఆరోపణలను నిజం చేసే విధంగా తాజాగా ఓ నివేదిక బయటపడింది. కరోనా వైరస్ మహమ్మారి రూప
కాగ్నిటివ్ వ్యాక్సిన్ వేసుకొందాం ఇవీ.. సమాజానికి నేటి అవసరాలు ప్రతికూల కథనాలతో జనం బెంబేలు భయంగొల్పుతున్న ప్రసార సాధనాలు కరోనా కన్నా డేంజర్.. నెగెటివ్ వార్తలు ఆరోగ్యంగా ఉన్నవారి గుండెల్లోనూ దడ నైతి�
నమోదైన కేసులన్నీ ప్రైవేట్ దవాఖానల్లోనేఅప్రమత్తమైన జిల్లా వైద్యారోగ్యశాఖభయాందోళన వద్దని ప్రజలకు సూచన రంగారెడ్డి, మే 23 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లాలో బ్లాక్ఫంగస్ వ్యాధి కలకలం రేపుతున్నది. జిల్�
మనుషులపై క్లినికల్ ట్రయల్స్కు డీసీజీఐ అనుమతి మొదటిదశ మానవ ప్రయోగాలకు రంగం సిద్ధం ప్రత్యేక ప్రతినిధి, మే 23, (నమస్తే తెలంగాణ): కరోనా వైరస్ను సమర్థంగా ఎదుర్కోవడానికి ‘సెంటర్ ఫర్ సెల్యూలార్ అండ్ మాలిక
హైదరాబాద్, 23 మే :భారతదేశంలో సుప్రసిద్ధ ఐవీడీ ప్లేయర్ ట్రాన్సాసియా బయో మెడికల్స్ లిమిటెడ్ భారతదేశ వ్యాప్తంగా పలు రాష్ట్ర ప్రభుత్వాలు వేగవంతంగా కోవిడ్ –19 రోగులను గుర్తించి, చికిత్సనందించేందుకు తోడ్�
స్వల్ప, తీవ్ర లక్షణాలకు వైరల్లోడే కారణం దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల్లో వైరల్ లోడ్ అధికం లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి సిటీబ్యూరో, మే 22 (నమస్తే తెలంగాణ): కరోనా మొదటి దశ కంటే.. రెండవ దశ చాలా భి�
ముందుంది మహాముప్పు భారత్లోని పరిస్థితులే సంకేతం పేద, మధ్య ఆదాయ దేశాలకు ఐఎంఎఫ్ హెచ్చరిక వ్యాక్సినేషన్ను వేగవంతం చేయాలి టీకా కొనుగోలును కేంద్రమే చేపట్టాలి 60% జనాభాకు టీకా వేయాలంటే తక్షణమే వంద కోట్ల డో�
ఆయన వల్లే కరోనా నుంచి బయటపడ్డ అడగ్గానే ఆక్సిజన్ బెడ్ ఇప్పించిన్రు కోలుకున్న సత్తుపల్లి వృద్ధురాలి స్పందన సత్తుపల్లి, మే 22: కరోనా నుంచి కోలుకున్న ఓ వృద్ధురాలు ఐటీశాఖ మంత్రి కేటీఆర్కు కృతజ్ఞతలు తెలిపి�
కరోనాతో చికిత్సపొందుతూ మృతి నాలుగు వర్సిటీలకు వీసీగా విధులు హైదరాబాద్, మే 22 (నమస్తే తెలంగాణ): ప్రముఖ విద్యావేత్త, దేశంలోని నాలుగు విశ్వవిద్యాలయాలకు వైస్ చాన్స్లర్గా పనిచేసిన ప్రొఫెసర్ వైసీ సింహాద్�