మెరుగైన వైద్యం అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన వారికి శస్త్ర చికిత్సలు ఈఎన్టీలో మరో 30 పడకల ఏర్పాటు ఇంజెక్షన్ల పంపిణీకి పకడ్బందీ చర్యలు హైదరాబాద్/ సిటీబ్యూరో, మే 22 (నమస్తే తెలంగాణ)/సుల్తాన్బజార్:
ప్రభుత్వ విప్ బాల్క సుమన్ భరోసా పేదలు, కరోనా బాధితులకు ఆపన్నహస్తం సొంత ఖర్చుతో నిత్యావసరాలు, డ్రైఫూట్స్ పంపిణీ మంచిర్యాల, మే 22(నమస్తే తెలంగాణ): కరోనా వేళ ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్
ఉప్పెనలా విరుచుకుపడే సంద్రాన్ని శాంతింపజేయడానికి కడలికి పూజలు చేసే సంప్రదాయం మనది. ‘వరదతో ముంచెత్తకుండా కరుణ వరద పారించమం’టూ నదీనదాలకు సారె సమర్పించే సంస్కృతి మనది. ఇప్పుడు ప్రపంచాన్ని కకావికలం చేస్త�
పోలీసులు | ఇంటి ముందు కూరగాయలు అమ్ముకుంటున్న ఓ బాలుడిపై పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. కరోనా కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించాడంటూ అతడిని పోలీసు
అండగా నిలుస్తున్న సైకాలజిస్టులు ఉచితంగా కౌన్సెలింగ్ అందిస్తూ భరోసా ఒత్తిడి, మానసిక ఆందోళన నుంచి ఉపశమనం ఇప్పటి వరకు 210 మందికి ఊరట సిటీబ్యూరో, మే 21 (నమస్తే తెలంగాణ) : కొవిడ్ పరిస్థితులు ప్రతి ఒక్కరినీ భయంలో
ప్రెగ్నెన్సీ మూడు నెలలు వాయిదా వేసుకోవాలి రుతుక్రమంలో ఆలస్యం.. ఎక్కువగా బ్లీడింగ్ గర్భిణులు చాలా జాగ్రత్తగా ఉండాలి నమస్తే తెలంగాణ ఇంటర్వ్యూలో గైనకాలజిస్ట్ డాక్టర్ ప్రణతీరెడ్డి వెల్లడి కరోనా తగ్గి�
ఇప్పటికే 5,35,241 కేసులు నమోదు 9 రోజుల వ్యవధిలోనే 1,47,485 నో మాస్క్ ఫైన్లు రూ.32.18 కోట్లు హైదరాబాద్, మే 21, (నమస్తే తెలంగాణ): లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపైకి వస్తున్నవారి వాహనాలను పోలీసులు భారీ సంఖ్యలో సీజ్
హైదరాబాద్, మే 21 (నమస్తే తెలంగాణ): డిమాండ్కు తగినట్టుగా కొవాగ్జిన్ ఉత్పత్తిని పెంచడంపై భారత్ బయోటెక్ దృష్టిపెట్టింది. ఇందులో భాగంగా హైదరాబాదీ దిగ్గజ ఫార్మా సంస్థ ఇండియన్ ఇమ్యునోలాజికల్స్ (ఐఐఎల్) స
ప్రధాన మంత్రి మోదీ కంటతడి మనం సుదీర్ఘ పోరాటం చేయాలి పిల్లల రక్షణకు చర్యలు తీసుకోండి రోగుల వద్దకే వెళ్లి చికిత్స ఇవ్వండి నిస్సహాయ స్వరంతో నిర్వేదం వారణాసి, మే 21: కరోనా మహమ్మారి ఎంతో మంది ఆప్తులను దూరం చేసి�
టెస్టింగ్ కిట్ను రూపొందించిన డీఆర్డీవో శరీరంలో ప్రతిరక్షకాలను గుర్తించే ‘డిప్కొవాన్’ జూన్ మొదటి వారం నుంచి అందుబాటులోకి న్యూఢిల్లీ, మే 21: కరోనా యాంటిబాడీలు శరీరంలో తయారయ్యాయో, లేదో తెలియజేసే పరి
కరోనా బాధితుల్ని ఆదుకునేందుకు ప్రముఖ దర్శకుడు సుకుమార్ ముందుకొచ్చారు. తనవంతు సహాయంగా 25లక్షలతో ఆక్సిజన్ సిలిండర్లు, కాన్సంట్రేటర్లు అందిస్తున్నారు. ఇప్పటికే కొన్ని సిలిండర్లు కొనుగోలు చేసిన ఆయన ఆంధ్
ప్రముఖ సినీ ఛాయాగ్రాహకుడు వి.జయరాం(70) కరోనా మహమ్మారితో గురువారం కన్నుమూశారు. తెలుగు, మలయాళ భాషల్లో ఎన్నో విజయవంతమైన చిత్రాలకు జయరాం సినిమాటోగ్రాఫర్గా పనిచేశారు. వరంగల్ ఆయన స్వస్థలం. చిరంజీవి హీరోగా నటి
రాష్ట్రమంతటా మహారాష్ట్ర వేరియంట్ రెట్టింపు వేగంతో వైరస్ వ్యాప్తి నేరుగా ఊపిరితిత్తులపైనే దాడి డబుల్ మాస్క్ తప్పనిసరి హైదరాబాద్, మే 21 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయన