కేంద్రానికి, రాష్ర్టాలకు ఎన్హెచ్ఆర్సీ నోటీసులు న్యూఢిల్లీ: దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఆశా వర్కర్లు దయనీయ పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తున్నారంటూ అందిన ఫిర్యాదుపై కేంద్రానికి, రాష్ర్టాలకు జాతీయ
కరోనా అవగాహన కార్యక్రమంపై కేంద్రం, ఢిల్లీలకు హైకోర్టు సూచన న్యూఢిల్లీ: కరోనా గురించి ప్రజల్లో అపోహలు, భయాలు నెలకొన్న నేపథ్యంలో వైరస్పై విస్తృతమైన అవగాహన కల్పించాలని కేంద్ర ప్రభుత్వానికి, ఢిల్లీ సర్కా�
న్యూఢిల్లీ: యువ రెజ్లర్ సాగర్ రాణా హత్య కేసులో ప్రధాన నిందితుడిగా అనుమానిస్తున్న సుశీల్ కుమార్ లాకప్లో కుమిలిపోయాడట. ఆరు రోజుల కస్టడీలో భాగంగా పోలీసులు..సుశీల్ను నాలుగు గంటల పాటు విచారించారు. హత్య
దేశ వృద్ధి అంచనాల్ని తగ్గించిన బార్క్లేస్ ముంబై, మే 25: కరోనా వైరస్ సెకండ్ వేవ్ నేపథ్యంలో ఈ ఆర్థిక సంవత్సరానికి (2021-22)గాను దేశ జీడీపీ అంచనాల్ని తగ్గించింది బ్రిటిష్ బ్రోకరేజీ సంస్థ బార్క్లేస్. ఊహించ�
హైదరాబాద్, మే,25; కరోనా మహమ్మారి ఎవ్వరినీ వదిలి పెట్టడం లేదు. కోవిడ్తో ఎంతో మంది ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారు. కుటుంబంలో ఉద్యోగి మృతి చెందినతో ఆ కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఈ నేపథ్యంలో టాటా గ్రూపు పెద్
వూహాన్ ల్యాబ్లోనే తొలి కరోనా కేసులు: అమెరికా నిఘా విభాగం 2019 నవంబర్లో ముగ్గురికి అస్వస్థత కొవిడ్ లక్షణాలతో దవాఖానకు నిఘా నివేదికపై వాల్స్ట్రీట్ జర్నల్ కథనం కరోనా పుట్టుకపై మళ్లీ మొదలైన చర్చ తీవ్ర�
హైదరాబాద్: దేశంలో కరోనా సెకండ్ వేవ్ బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. సెకండ్ వేవ్ ధాటికి దేశ ప్రజలు అల్లాడిపోయారు. అతి భయానకమైన రోజులు గడపాల్సి వచ్చింది. అనేక రాష్ట్రాల్లో తొలి వేవ్తో పో
భారత దిగ్గజ అథ్లెట్ మిల్కాసింగ్కు కరోనా సోకడంతో మొదట చండీగఢ్లోని తన ఇంట్లో ఐసోలేషన్లో ఉన్నాడు. ముందు జాగ్రత్త చర్యగా 91 ఏళ్ల స్ర్పింటర్ మిల్కా సింగ్ను సోమవారం ఆస్పత్రికి తరలించినట్లు అతని కుమారుడ�