ఒక్క ఇంజెక్షన్తో కరోనా ఖతం! ఒక్క వయల్ ఖరీదు రూ.59,750 వైరస్కు ‘కాక్టెయిల్ డ్రగ్’ విరుగుడు యాంటిబాడీస్ ఉత్పత్తితో వైరస్ మటాష్ బి1.617 రకం వైరస్పై ప్రయోగిస్తున్నాం నాలుగువారాల్లో పూర్తి నివేదిక ఇస్త
ముంబై: మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గడచిన 24 గంటల్లో కొత్తగా 21,273 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. కరోనా వల్ల మరో 425 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్ర�
Corona Helpline : కరోనా వచ్చిన వాళ్లకు ఉచితంగా ప్రాణవాయువు, మందులు, ఆహారంతోపాటు ప్లాస్మాదానానికి మేమున్నాంటూ కొందరు భరోసా ఇస్తున్నారు. ఇలాంటి వారి నంబర్లు ఇవే..
పాలమూరు దవాఖానలో విద్యార్థుల వైద్య సేవలు హౌస్ సర్జన్లు కావడానికి ముందే స్వచ్ఛంద సేవ కరోనా వార్డుల్లో మరింత వెసులుబాటు మహబూబ్నగర్ మే 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): మహబూబ్నగర్ మెడికల్ కాలేజీకి చెంది�
పొరుగు రాష్ర్టాల నుంచి వస్తున్న రోగులు కరోనా ఉద్ధృతి నేపథ్యంలో మరోసారి ప్రాచుర్యం మొండి రోగాలు నయమవుతాయని ప్రజల్లో నమ్మకం కరోనా ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న నేపథ్యంలో మరోసారి మూలికావైద్యం ప్రాముఖ్య�
రోగి తుమ్మినా, దగ్గినా వైరస్ వ్యాప్తి 10 మీటర్ల దూరం నియమం మేలు కొవిడ్-19 మార్గదర్శకాల్లో కేంద్రం సవరణలు ఇండ్లల్లో వెంటిలేషన్ ఉండేలా చూడాలని సూచన న్యూఢిల్లీ, మే 26: గాలి ద్వారా కరోనా వైరస్ వ్యాపిస్తుందని