లాక్డౌన్తో మళ్లీ పెరుగుతున్న ఇంటర్నెట్ వినియోగం ప్యాకేజీలను పెంచుకుంటున్న బ్రాడ్బ్యాండ్ యూజర్లు వినియోగం పెరుగుదల వెనుక 5 ప్రధాన కారణాలు నెలకు సగటు ఇంటర్నెట్ డాటా వినియోగం 2015: 563 మెగాబైట్లు (0.5 జీబీ
సీనియర్ నిర్మాత, దర్శకుడు యు.విశ్వేశ్వరరావు (92) గురువారం చెన్నైలో కరోనాతో కన్నుమూశారు. దివంగత ఎన్టీఆర్కు వియ్యంకుడైన విశ్వేశ్వరరావు విశ్వశాంతి పిక్చర్స్ పతాకంపై ఎన్నో విజయవంతమైన చిత్రాలు నిర్మించా�
న్యూఢిల్లీ: భారత దిగ్గజ స్ప్రింటర్, 1958 కామెన్వెల్త్ స్వర్ణ పతక విజేత మిల్కా సింగ్ కరోనా వైరస్ బారిన పడ్డాడు. ఎలాంటి లక్షణాలు లేకున్నా కరోనా పరీక్షలో పాజిటివ్గా తేలడంతో ప్రస్తుతం చండీగఢ్లోని తన నివ�
చిరంజీవి | కరోనా బాధితులకు అండగా ఉండేందుకు మెగాస్టార్ చిరంజీవి ముందుకొచ్చారు. ఆక్సిజన్ కొరత దృష్ట్యా చిరంజీవి కీలక నిర్ణయం తీసుకున్నారు. చిరంజీవి
టీఎస్ఎండీసీ | కరోనా వైరస్ బారిన పడి టీఎస్ఎండీసీ జనరల్ మేనేజర్ దీప్తి మృతి చెందారు. హైదరాబాద్లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
Corona active cases: దేశంలో కరోనా మహమ్మారి విజృంభణకు ఇప్పుడిప్పుడే బ్రేక్ పడుతున్నది. వారం రోజుల క్రితం వరకు రోజూ నాలుగు లక్షలకుపైగా కొత్త కేసులు నమోదుకాగా
అటవీ ఉద్యోగుల| కరోనా సమయంలో రేయింబవళ్లు కష్టపడి పని చేస్తూ, కొవిడ్ వల్ల మరణించిన అటవీ ఉద్యోగుల కుటుంబాలను అన్ని విధాల ఆదుకుంటామని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి భరొసానిచ్చారు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వానికి చెందిన ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ ఆఫీసు ఇవాళ కరోనా నియంత్రణ మార్గదర్శకాలను జారీ చేసింది. మహమ్మారి కోవిడ్ను రూపుమాపేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్త�