ఇంటింటి జ్వరసర్వేతో అద్భుత ఫలితాలు బ్లాక్ఫంగస్ను భూతద్దంలో చూపించవద్దు అధిక బిల్లులు వసూలు చేస్తే ప్రైవేటుపై వేటు డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ జీ శ్రీనివాసరావు 15 శాతం ఇన్సెంటివ్ పెంచినందుకు ధన
కరోనా నేపథ్యంలో మిడ్ ఎగ్జామ్స్ రద్దు మూడింటికి బదులు 80 మార్కులకు పరీక్ష హైదరాబాద్, మే 18 (నమస్తే తెలంగాణ): కరోనా నేపథ్యంలో పాలిటెక్నిక్ సెమిస్టర్ పరీక్షలపై సాంకేతిక విద్యామండలి అధికారులు కీలక నిర్ణయ�
ఓవైపు మరోవైపు వర్షాలు కొనుగోలు కేంద్రాల్లో వైరస్వ్యాప్తికి అవకాశం ముందస్తు జాగ్రత్తలు పాటిస్తేనే మేలు హైదరాబాద్, మే 18 (నమస్తే తెలంగాణ): గ్రామాల్లోనూ కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా
న్యూఢిల్లీ, మే 18: సింగపూర్లో కొత్త రకం కరోనా వైరస్ వెలుగుచూసిందని, ఇది పిల్లలకు ప్రమాదకరమని తెలుస్తున్నదని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తెలిపారు. ఇది భారత్కు ప్రవేశిస్తే థర్డ్వేవ్కు కారణమయ్యే ప్రమాదం ఉ�
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాలో సౌరశక్తి రంగంలో అగ్రగామిగా ఎదిగిన భారతీయ సంతతికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త గోవింద్ కాంత్ కరోనాతో మృతిచెందారు. ఢిల్లీలోని దవాఖానలో చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారు. �
రెండో దశ కరోనా దేశాన్ని వణికిస్తున్న పరిస్థితుల్లో వైరస్ కట్టడికి తీసుకోవాల్సిన చర్యలు, జాగ్రత్తల గురించి సర్వత్రా చర్చ సాగుతున్నది. లాక్డౌన్ ప్రకటించకుండానే కరోనాను కట్టడి చేయాలన్న కేంద్ర, రాష్ట్�
లిక్విడ్ ఆక్సిజన్ | ఆక్సిజన్ సరఫరాతో పాటు ఇతర అంశాలపై మంత్రి హరీష్ రావు సమీక్ష నిర్వహించారు. తాత్కాలిక సచివాలయం బీఆర్కే భవన్లో జరిగిన ఈ
న్యూఢిల్లీ: దేశంలో ఇవాళ వైరస్ పాజిటివిటీ రేటు 14.10 శాతంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య తగ్గుతో
PM Modi on Covid: కొవిడ్-19పై మన పోరాటం ప్రతి ఒక్క ప్రాణాన్ని కాపాడేలా ఉండాలని, గత ఏడాది కాలంగా జరిగిన ప్రతి సమావేశంలో తాను ఈ విషయాన్ని చెబుతూ వస్తున్నానని