కొత్త స్ట్రెయిన్లతో మరికొన్ని వేవ్స్ రావొచ్చు వ్యాక్సినేషన్ను ముమ్మరం చేస్తే మంచిది డబ్ల్యూహెచ్వో సైంటిస్ట్ సౌమ్యా స్వామినాథన్ న్యూఢిల్లీ: కరోనా విజృంభణలో భాగంగా మరిన్ని వేవ్స్ విరుచుకుపడే ప్�
అవును, అవసరం లేకున్నా మనం మందుల్ని మింగుతుంటే ఏదో ఓ దశలో మనల్నే అవి మింగేస్తాయి. కరోనాకన్నా కరోనా భయమే ప్రజల్లో ఎక్కువైపోయింది. దీంతో, ముందు జాగ్రత్త పేరుతో రకరకాల ట్యాబ్లెట్స్ వాడుతున్నారు. ఒక తుమ్ముకో,
న్యూఢిల్లీ: కరోనా వైరస్ అన్నిరంగాలపై ప్రభావం చూపినట్టుగానే బ్యాంకింగ్ రంగానికి కూడా తీవ్ర నష్టాన్ని కలిగించింది. ఇప్పటివరకు వెయ్యిమందికి పైగా కోవిడ్ కు బలయ్యారు. అంతకన్నా ఎన్నోరెట్లు జబ్బుపడ్డారు. బ్య
లా ఎంట్రెన్స్ టెస్ట్| దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో వాయిదా పడుతున్న పరీక్షల సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. ఇప్పటికే క్లాట్ వంటి జాతీయ స్థాయి పరీక్షలు పోస్ట్పోన్ అయ్యాయి.
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ పాజిటివిటీ రేటు తగ్గుతున్నది. ప్రస్తుతం ఈ వారానికి దేశంలో వైరస్ పాజిటివిటీ రేటు 18.17 శాతంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొన్నది. రోజువారీ కోవిడ్ పాజిటివ్ కేసులు �
ఆక్సిజన్ అందజేతకు ప్రత్యేక బృందాలు ప్రతి జిల్లాలో మానిటరింగ్ వ్యవస్థ హైదరాబాద్లో ఆన్లైన్లో పర్యవేక్షణ హైదరాబాద్/ హైదరాబాద్ సిటీబ్యూరో మే 16 (నమస్తే తెలంగాణ)/కేపీహెచ్బీ కాలనీ: రాష్ట్రంలో దవాఖానల�
14 నెలల చిన్నారి సహా ఇంటిల్లిపాదికీ కరోనా తండ్రి ట్వీట్కు తక్షణం స్పందించిన మంత్రి కేటీఆర్ అవసరమైన మందులు, నిత్యావసరాలు అందజేత హైదరాబాద్, మే 16 (నమస్తే తెలంగాణ): ‘పద్నాలుగు నెలలు పసికందు సహ కుటుంబంలో ఆరు�