అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య కాస్త తగ్గింది. గత 24 గంటల్లో 18,561 కేసులు నమోదు కాగా, 109 మంది మరణించారు. ఈ వైరస్ నుంచి 17,334 మంది కోలుకుని ఇవాళ డిశ్చార్జి అయ్యారు. ఏపీలో పాజిటివ్ కేసుల సంఖ్య 14,54,052కు చేరింది. ఇప్పటి వరకు 9,481 మంది కరోనా మహమ్మారికి బలయ్యారు.
#COVIDUpdates: 17/05/2021, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) May 17, 2021
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 14,51,157 పాజిటివ్ కేసు లకు గాను
*12,30,122 మంది డిశ్చార్జ్ కాగా
*9,481 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 2,11,554#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/7BzusYLStt