బీసీసీఐపై స్తాలేకర్ ఆగ్రహం న్యూఢిల్లీ: కరోనా వల్ల తల్లి, సోదరిని కోల్పోయి తీవ్ర విషాదంలో ఉన్న భారత మహిళా క్రికెటర్ వేదా కృష్ణమూర్తిని బీసీసీఐ పట్టించుకోలేదని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ లీసా స్తాలేకర
కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ న్యూఢిల్లీ, మే 15: దేశంలో జూలై మాసాంతం నాటికి 51.6 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్ వేయిస్తామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ తెలిపారు. ఉత్తరప్రదేశ్, గుజరా�
బ్లాక్ ఫంగస్తో డయాబెటిస్, కరోనా రోగులకు అధిక ముప్పు రోగ నిరోధకశక్తి తక్కువ గలవారికి కూడా ఊపిరితిత్తులు, మెదడుపై ఎక్కువ ప్రభావం స్టెరాయిడ్స్ ఎక్కువగా వాడటమే కారణం యశోద వైద్య నిపుణుడు డాక్టర్ వెంకట�
ఫర్టిలైజర్సిటీ, మే 15: కరోనా విజృంభిస్తున్న వేళ కొవిడ్ పాజిటివ్ ఉన్న గర్భిణికి నార్మల్ డెలివరీ చేసి శభాష్ అనిపించుకొన్నారు పెద్దపల్లి జిల్లా గోదావరిఖని వైద్యులు. పెద్దపల్లి జిల్లా సుందిళ్లకు చెంది�
కొత్తగా 4,298 మందికి పాజిటివ్ హైదరాబాద్, మే 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కొత్తగా నమోదయ్యే కరోనా కేసుల కన్నా డిశ్చార్జిలే అధికంగా ఉంటున్నాయి. శనివారం కొత్తగా 4,298 మందికి వైరస్ పాజిటివ్గా తేలిం ది. అదే సమయంల�
ముంబై: మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గత కొన్ని వారాలుగా ప్రతిరోజూ 30వేలకుపైనే కేసులు నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో కొత్తగా 34,848 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఒక్క రోజు వ్యవధిలో 59,073 మ
వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్తో పాటు ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్కు టీమ్ఇండియా సన్నద్ధమవుతోంది. కరోనా నేపథ్యంలో భారత క్రికెటర్లు ఒక్కొక్కరు కరోనా వ్యాక్సిన్ తీసుకుంటున్నారు. ఇప్పటికే శిఖర్ ధావన్,
సంగారెడ్డి : సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో హోం ఐసోలేషన్లో ఉన్న రోగులకు సోమవారం నుండి ఉచిత ఆహార పొట్లాలను పంపిణీ చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం. హనుమంత రావు తెలిపారు. ఈ నేపథ్యంలో రోజూ మధ్య