2020, మార్చి 25 తెలంగాణ- ఆంధ్రా సరిహద్దులు విజయపురి సౌత్, పంచలింగాల, గరికపాడు, పొందుగుల! దేశవ్యాప్త లాక్డౌన్ అమల్లో ఉన్న ఆ సమయంలో తమ సొంత రాష్ట్రంలోకి వెళ్లడానికి ఎన్ఓసీలు సంపాదించి హైదరాబాద్ నుంచి 200 కిల�
కరోనా సెకండ్వేవ్ ప్రభావం చాలా తీవ్రంగా ఉందని, ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని అగ్ర నటుడు చిరంజీవి వీడియో సందేశం ద్వారా కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ప్రస్తుతం కరోనా ఉధృతి ఎక్కువగా ఉంది. ఎంతోమంది వైర�
కరోనా మహమ్మారి సినీ పరిశ్రమలో తీవ్ర విషాదాన్ని నింపుతోంది. కరోనా బారిన పడిన రచయిత నంద్యాల రవి శుక్రవారం మృతిచెందారు. గత కొన్ని రోజులుగా ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి విషమ
మహమ్మారితో కొనుగోలుదారులు, బిల్డర్లలో మారిన ధోరణి నిర్మాణాలవైపే దృష్టి సారించిన బిల్డర్లు వర్చువల్ మార్కెటింగ్వైపు అడుగులు మళ్లీ పుంజుకోగలదంటున్న నిపుణులు గతేడాది కరోనా కష్టాన్ని దాటొచ్చి పుంజుక�
ఢిల్లీ ,మే 14: హిందుజా గ్రూప్ దాతృత్వ విభాగం హిందుజా ఫౌండేషన్ ఇప్పుడు మానసిక ఆరోగ్యం , సంక్షేమ రంగాలలో ప్రవేశించింది. ఈ ఫౌండేషన్ చోప్రా ఫౌండేషన్, జాన్ డబ్ల్యు బ్రిక్ మెంటల్ హెల్త్ ఫౌండేషన్ ,సీజీ క్�
దేశంలోని వివిధ రాష్ట్రాలలో కొవిడ్ ఉద్ధృతి కొనసాగుతోంది. మహారాష్ట్రలో 24 గంటల్లో కొత్తగా 39,923 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఒక్కరోజు వ్యవధిలో 695 మంది మరణించారు. 24 గంటల్లో 53,249 మంది కోలుకొని డిశ్చార�
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) బ్యాటింగ్ కోచ్ మైకేల్ హస్సీకరోనా నుంచి కోలుకున్నాడు. దీంతో అతడు ఆదివారం స్వదేశానికి వెళ్లే అవకాశం ఉంది.అక్కడికి వెళ్లిన తర్వా�
చెన్నై: భారత్లో కరోనా మహమ్మారి శరవేగంగా విజృంభిస్తోంది. రెండు డోసుల టీకాలు తీసుకున్న తర్వాత కూడా వైరస్ బారినపడే అవకాశాలుంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇటువంటి వారిలో వైరస్ తీవ్రత స్వల్పంగా ఉంట�