దేశంలో కరోనా సంక్షోభం తీవ్రస్థాయిలో ఉంది. మహమ్మారిపై భారత్ పోరాటంలో సహాయం చేయడానికి చాలా కంపెనీలు ముందుకు వస్తున్నాయి. తాజాగా టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ కరోనా విపత్కర పరిస్థితుల్లో తన వినియోగద
దేశంలో కరోనా మహమ్మారి శరవేగంగా విజృంభిస్తోంది. రోజురోజుకీ రికార్డు స్థాయిలో కొవిడ్ పాజిటివ్ కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల్లో కేవలం 10 రాష్ట్రాల్లో నమోదైన కేస�
ప్రపంచ దేశాల్ని అతలాకుతలం చేస్తున్న కరోనా ( Corona virus ) మహమ్మారి విషయంలో తొలి నుంచి గందరగోళం కొనసాగుతూనే ఉన్నది. ఇప్పటివరకూ సృష్టించిన గందరగోళం చూద్దాం.
ప్రచారంపెన్నులు, పెన్సిళ్లు, వస్తువులకు కూడా పల్స్ ఆక్సీమీటర్లు పల్స్ రేటును, ఆక్సిజన్ స్థాయిని చూపిస్తున్నాయి. ఆక్సీమీటర్ తయారీ ఓ పెద్ద మోసం అంటూ సామాజిక మాధ్యమాల్లో ఓ వీడియో వైరల్ అవుతున్నది. పెన
చెన్నై: ప్రమాదకర కరోనా వైరస్పై పోరాడేందుకు భారత యువ టీటీ ప్లేయర్ సాతియాన్ జ్ఞానశేఖరన్ ముందుకొచ్చాడు. కొవిడ్-19 పోరాటంలో భాగంగా తన వంతుగా తమిళనాడు సీఎం సంక్షేమ నిధికి సాతియాన్ శుక్రవారం లక్ష రూపాయల �
కరోనా బాధితులకు హెల్ప్లైన్లు కష్టకాలంలో తోడుగా సర్కారు స్వచ్ఛంద సంస్థల దాతృత్వం ప్రత్యేక ప్రతినిధి/ హైదరాబాద్, (నమస్తే తెలంగాణ): కరోనా వచ్చిందంటే నలుగురు సహాయం చేయలేని రోజులు. ఆపత్కాలంలో అండగా ఉండేందు
దేవరకొండ/త్రిపురారం, మే 14 : నల్లగొండ జిల్లాలో శుక్రవారం కరోనాతో ముగ్గురు మృతిచెందారు. ఇందులో ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు కాగా, ఒకరు సర్పంచ్. దేవరకొండ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు యాదగిరి (54), పెద్దఅడిశర్లపల్�
చిట్యాల, మే 14: జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం తిరుమలాపూర్కు చెందిన డబ్బాల రాజేశ్ (23)కు ఈ నెల 26న వివాహం కావాల్సి ఉంది. నాలుగు రోజుల క్రితం అతడికి కరోనా పాజిటివ్ రాగా, హోమ్ ఐసొలేషన్లో ఉన్నాడు. ఈ క
ఇచ్చోడ, మే 14: కరోనా వైరస్ దాడి నుంచి తేరుకోకముందే బ్లాక్ ఫంగస్ కలకలం రేపుతున్నది. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడకు చెందిన వస్త్రవ్యాపారి రాకొండే రాంకిషన్ (60) బ్లాక్ ఫంగస్తో మృతి చెందినట్టు స్థానిక వైద్యాధ
కొత్తగా 4,305 మందికి పాజిటివ్ హైదరాబాద్, మే 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో శుక్రవారం రికార్డుస్థాయిలో డిశ్చార్జిలు నమోదయ్యాయి. ఒక్కరోజే 6,361 మంది కరోనా నుంచి కోలుకున్నట్టు వైద్యారోగ్యశాఖ బులిటెన్లో తెలిపి�
వైరస్ వాహకాలుగా చిన్నారులు టీకా వేస్తే పక్కాగా కొవిడ్ కట్టడి ఇప్పటికే అమెరికాలో అనుమతి మన దేశంలో కొవాగ్జిన్ ట్రయల్స్ హైదరాబాద్, మే 14 (నమస్తే తెలంగాణ): దేశంలో 2-15 ఏండ్ల వయసు పిల్లలపై కొవాగ్జిన్ క్లిని�