Covishield vaccine: కొవిషీల్డ్ వ్యాక్సిన్ రెండు డోసుల మధ్య గ్యాప్ పెంపునకు ఆమోదం తెలుపుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి
దమ్ము చూపిన దమ్మయ్యపేట ఒక్క కేసుకూడా రాని జగిత్యాల జిల్లాలోని పల్లె కరోనా నిబంధనలు కట్టుదిట్టంగా అమలు పంచాయతీ తీర్మానాలు పక్కాగా పాటిస్తున్న జనం శుభకార్యాలకు కొద్దిమంది బంధువులకే పిలుపు వారానికి రెం�
ఇతర రాష్ర్టాల బాధితుల చికిత్సకు మార్గదర్శకాలు అనుమతుల జారీకి కంట్రోల్ రూమ్ ఏర్పాటు హైదరాబాద్, మే 13 (నమస్తే తెలంగాణ): కరోనా మహమ్మారికి చిక్కి ప్రాణభయంతో వైద్యం కోసం మన రాష్ర్టానికి వస్తున్న రోగులకు ప్ర
4,693 మందికి పాజిటివ్ హైదరాబాద్, మే 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో డిశ్చార్జీలు రికార్డుస్థాయిలో నమోదయ్యాయి. గురువారం ఒక్కరోజే 6,876 మంది కోలుకున్నట్టు బులెటిన్లో వైద్యారోగ్యశాఖ పేర్కొన్నది. దీంతో మొత్తం డి
పెండ్లంటే మేళతాళాలు.. బాజాభజంత్రీలు.. మూడు ముళ్లు, ఏడు అడుగులు.. ఇప్పటిదాకా ఇంతే. కానీ, కరోనా రాకతో ముఖాలకు మాస్కులు, షీల్డులు, స్వాగత ద్వారం వద్దే శానిటైజర్లు.. ఇలా మరెన్నో చేరాయి. రాష్ట్రంలో కొవిడ్ నిబంధనల�
డిసెంబరు నాటికి అందుబాటులోకి వారంలోగా రష్యా స్పుత్నిక్-వీ: వీకే పాల్ న్యూఢిల్లీ, మే 13: వచ్చే ఆగస్టు నుంచి డిసెంబరు నాటికి ఐదునెలల కాలంలో 216 కోట్ల కరోనా టీకా డోసులు అందుబాటులోకి వస్తాయని కేంద్రం గురువారం �
సిద్ధం కావాలి… ఆంక్షలు కొనసాగాలి రెండో వేవ్ గురించి తెలియదనడం తప్పు ‘పీక్’ దశ వస్తుంది: కేంద్రం న్యూఢిల్లీ, మే 13: కరోనా రెండో దశ ఉద్ధృతితో దేశం పోరాడుతున్న వేళ.. మహమ్మారి మళ్లీ పంజా విసురుతుందని కేంద్ర�
జూన్ 27న జరుగాల్సిన పరీక్షలు అక్టోబర్ 10న నిర్వహణ కరోనా విజృంభణ నేపథ్యంలో యూపీఎస్సీ నిర్ణయం న్యూఢిల్లీ, మే 13: దేశంలో కరోనా ఉద్ధృతి దృష్ట్యా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) కీలక నిర్ణయం తీసు�
భోపాల్, మే 13: ఆమె పేరు ప్రఫుల్లిత్ పీటర్. వృత్తి నర్సు. కరోనా రోగులకు సేవలందిస్తుండగా ఆమెకూ వైరస్ సోకింది. పీటర్ గురించి తెలిసినవారు ఆమె కరోనాతో పోరాడలేదనుకుని బెంగపడ్డారు. ఎందుకంటే అందరిలా ఆమెకు రెం�
మనిషిని మనిషి తాకలేని వైనం..చేయిచేయి కలపలేని దైన్యం..హృదయాలను హత్తుకునిఆప్యాయతలను పంచుకోలేని కాలం..ఇప్పుడు కరోనాతో మనిషి జీవితం చిధ్రం..ఇక ముందు ముందు ఏమి చేయాలనో చైనా వ్యూహం.. ఆఖరి మజిలీ కూడా అల్లకల్లోలం..
ముంబై: మహారాష్ట్రలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. కొవిడ్ కేసులతో పాటు వైరస్ బారిన పడి మరణిస్తున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. గడచిన 24 గంటల్లో కొత్తగా 42,582 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ కాగా, 850 మంది ప్రాణా