అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కరోనా పాజిటివ్ కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 22,517 కరోనా కేసులు నమోదు కాగా, 98 మరణాలు సంభవించాయి. గడిచిన 24 గంటల్లో 18,739 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. కరోనా నుంచి ఇప్పటి వరకు 11,94,582 మంది కోలుకున్నారు. ప్రస్తుతం ఏపీలో యాక్టివ్ కేసుల సంఖ్య 2,07,467.
#COVIDUpdates: 15/05/2021, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) May 15, 2021
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 14,08,425 పాజిటివ్ కేసు లకు గాను
*11,91,687 మంది డిశ్చార్జ్ కాగా
*9,271 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 2,07,467#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/DAQwO7iDLW