న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వానికి చెందిన ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ ఆఫీసు ఇవాళ కరోనా నియంత్రణ మార్గదర్శకాలను జారీ చేసింది. మహమ్మారి కోవిడ్ను రూపుమాపేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్త�
ప్రజలు పాలకుడి గొప్ప మనసుకు పులకించాలి. పాలకుడిని తమ అదృష్టంగా భావించాలి. కలకాలం చల్లగా ఉండాలని దీవించాలి. అడుగనిదీ, చెప్పినదీ, చెప్పనిదీ రకరకాల వరాల రూపంలో పౌరుల అనుభవంలోకి తెచ్చే చల్లని చంద్రుడు ముఖ్య�
అరోమా థెరపీ అనేక ఆరోగ్య సమస్యలను పరిష్కరిస్తుందంటున్నారు నిపుణులు. మహమ్మారి కరోనాను తరిమి కొట్టాలంటే ముందు మనం బలహీన పడకూడదు. మనసును బలహీన పరచకూడదు. మనోబలాన్ని ఇచ్చే చక్కటి మార్గం అరోమా థెరపీ! అరోమా థెర�
వ్యాక్సినేషన్ | వ్యాక్సినేషన్పై కేంద్రం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. జాతీయ టీకా నిపుణుల కమిటీ ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదం తెలిపింది.
గొర్రెలతో నిరసన | రాజ్భవన్ ముందు గొర్రెల మందతో నిరసన తెలిపింది. మంగళవారం రోజు రాజ్భవన్ నార్త్ గేటు వద్దకు నాగరిక్ మన్చా కార్యకర్తలు
రెమ్డెసివర్ | తమిళనాడులోని తిండివనంకు చెందిన ఓ డాక్టర్కు ఫేర్ రెమ్డెసివర్ ఇంజక్షన్ ఇవ్వడంతో అతను ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఐ-మెడ్ సూపర్ స్పెషాలిటీ