అమరావతి : ఆంధ్రప్రదేశ్లో మరోసారి కరోనా పాజిటివ్ కేసులు పెరిగాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 8,766 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 67 మంది మరణించారు. ప్రస్తుతం ఏపీలో 1,03,995 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు 17,76,878 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 16,61,187 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకు కరోనాతో 11,696 మంది మరణించారు.
#COVIDUpdates: 09/06/2021, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) June 9, 2021
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 17,76,878 పాజిటివ్ కేసు లకు గాను
*16,61,187 మంది డిశ్చార్జ్ కాగా
*11,696 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1,03,995#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/JetLPV4WQk