ప్రస్తుతం రోడ్లపై నడుస్తున్న కార్లలో ఎయిర్బ్యాగ్స్ తప్పనిసరిగా బిగించుకోవాలన్న గడువును కేంద్ర ప్రభుత్వం పొడగించింది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఈ గడువును డిసెంబర్ 31 వరకు పొడగించినట్లు కేంద్ర
కరోనా ఏడాదిన్నర కాలంగా ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న వైరస్. వైరస్ పుట్టింది మొదలు ఎన్నో అనర్థాలు. ప్రాణాలను బలితీసుకోవడంతో పాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేసింది. కుటుంబా
Delta plus spreading: ఇప్పటివరకు గుర్తించిన కరోనా వైరస్ వేరియంట్లలో అత్యంత వేగంగా సంక్రమణం చెందుతున్నది డెల్టా రకమేనని ప్రపంచ ఆరోగ్యసంస్థ పేర్కొన్నది.
కరోనా కేసులు| దేశంలో కరోనా రోజువారీ కేసులు తగ్గుతూ వస్తున్నాయి. గత 24 గంటల్లో కొత్త 50,040 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,02,33,183కు చేరింది. ఇందులో 2,92,51,029 మంది కరోనా నుంచి కోలుకోగా, 5,86,403 మంది బాధితులు చికిత
న్యూఢిల్లీ : ఐసీఎంఆర్ కొత్త మైలురాయిని అందుకున్నది. దేశంలో ఇప్పటి వరకు కోవిడ్ పరీక్ష చేయించుకున్నవారి సంఖ్య 40 కోట్లు దాటింది. జూన్ 25వ తేదీన ఆ టెస్టింగ్ రికార్డు అందుకున్నట్లు ఐసీఎంఆర్ వెల్లడించి
కరోనా మహమ్మారి కార్యాలయాల రూపురేఖలనేమార్చేసింది. కొవిడ్ వ్యాప్తి, లాక్ డౌన్ నేపథ్యంలో అన్ని రంగాల్లోనూ ‘వర్క్ ఫ్రం హోమ్’ విస్తరించింది. ఈ విధానం ఉద్యోగాల నిర్వహణలోనూతన శకానికి నాంది పలికింది. ఈ క
ప్రయాగ్రాజ్,జూన్ 25 :రుతుపవనాలరాకతో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో గంగా నీటి మట్టం పెరుగుతున్నది.నదికి పక్కన ఉన్న ఇసుక దిబ్బల్లో ఖననం చేసిన మృతదేహాలు ఇప్పుడు ప్రయాగ్రాజ్లోని నీటిలో తేలుతున్నాయి. గత మూడ�
పాట్నా: బీహార్లో ఓ నర్సు ఖాళీ సిరంజీతో ఓ వ్యక్తికి టీకా ఇచ్చింది. ఈ ఘటన నేపథ్యంలో ఆ నర్సును తొలగించారు. చాప్రాలో ఏర్పాటు చేసిన కోవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రంలో ఈ ఘటన జరిగింది. దానికి సంబంధించిన వ
హాంగ్కాంగ్| గ్లోబల్ ఫైనాన్షియల్ హబ్ అయిన హాంగ్కాంగ్ ప్రమాణికుల విమానాల నిషేధిత జాబితాలో మరో దేశం చేరింది. కరోనా తీవ్రత అత్యధికంగా ఉండటంతో ఇండోనేషియా నుంచి వచ్చే ప్యాసింజర్ విమానాలపై నిషేధం విధ