ఒకే గదిలో ముగ్గురు మహిళలు | కరోనా మహమ్మారికి భయపడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మహిళలు.. 15 నెలల పాటు ఒకే గదిలో జీవనం కొనసాగించారు. ఆ
కరోనా కేసులు| దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. రెండు రోజుల పాటు 40 వేలకు దిగువన నమోదైన కేసులు.. తాజాగా 41 వేలు దాటాయి. అయితే గత 21 రోజులుగా పాజిటివ్ కేసులు 50 వేల కంటే తక్కువగా ఉంటున్నాయి.
కరోనా వ్యాక్సినేషన్| దేశంలో కరోనా వ్యాక్సినేషన్ మరో మైళురాయిని అధిగమించింది. దేశవ్యాప్తంగా 40 కోట్ల మందికిపైగా కరోనా టీకాలను పంపిణీ చేశామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో శనివారం ఒక్కరోజే 46.38 లక�
కొవిడ్ నుంచి ‘నేను సేఫ్.. నా ఫ్యామిలీ సేఫ్..’ అంతే చాలని అనుకోలేదు ఆ యువకుడు. సరైన సమయంలో చికిత్స లభిస్తే నే వైరస్ నుంచి అంతా సేఫ్గా బయటపడతారని భావించాడు. కొవిడ్ బాధితులకు తక్షణ వైద్యం అందించే లక్ష్యం
కరోనా కేసులు| దేశంలో రోజువారీ కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 38,079 మంది కొత్తగా కరోనా బారినపడ్డారు. మరో 560 మంది మరణించారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
న్యూఢిల్లీ: కరోనా టీకా వేసుకొన్నాక కూడా వైరస్ సోకిన, దవాఖానల్లో చేరిన వారిపై ఐసీఎంఆర్ దేశవ్యాప్తంగా అధ్యయనం నిర్వహించింది. మొత్తం 677 మందిపై అధ్యయనం నిర్వహించగా 588( 86.09%) మందికి డెల్టా వేరియంట్ సోకిందని తె�
న్యూఢిల్లీ: ఇండియాలో గత 24 గంటల్లో కొత్తగా 38,949 మందికి కరోనా వైరస్ సంక్రమించింది. ఒక్క రోజులోనే దేశవ్యాప్తంగా 542 మంది మరణించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ చెప్పింది. 40,026 మంది వైరస్ నుంచి రికవరీ అయ్యారు.
ఉస్మానియా యూనివర్సిటీ | ఈ నెల 16, 17 తేదీల్లో ఉస్మానియా యూనివర్సిటీలో కొవిడ్ వ్యాక్సినేషన్ క్యాంపు నిర్వహించనున్నట్లు ఓయూ అధికారులు వెల్లడించారు.
కరోనా కేసులు| దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. బుధవారం 38,792 కేసులు నమోదవగా, తాజాగా 41 వేలకుపైగా రికార్డయ్యాయి. ఈ సంఖ్య నిన్నటికంటే 7.7 శాతం అధికమని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా గత 24 గం�
హైదరాబాద్, జూలై 14 (నమస్తే తెలంగాణ): కరోనా కారణంగా విద్యార్థులంతా ఇండ్లకే పరిమితమయ్యారు. ముఖ్యంగా ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థులైతే బయటికెళ్లలేని పరిస్థితి. వీరికి ప్రభుత్వం ఉచితంగా అందజేసే పాఠ్యపుస్త
న్యూఢిల్లీ: ప్రత్యక్ష పద్ధతిలో దాదాపు ఏడాది తర్వాత కేంద్ర మంత్రివర్గం భేటీ కానున్నది. ప్రధాని మోదీ ఈ భేటీకి అధ్యక్షత వహించనున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు కేంద్ర క్యాబినెట్ సమావేశం కానున్న
న్యూఢిల్లీ: గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 38,792 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దేశవ్యాప్తంగా 624 మంది వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయారు. 24 గంటల్లో మొత్తం వైరస్ నుంచి కోలుకున్నవారి సంఖ్య
PM Modi video conference: కరోనా పరిస్థితిపై ఇవాళ ఈశాన్య రాష్ట్రాలకు చెందిన ఎనిమిది మంది ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమైన ప్రధాని నరేంద్రమోదీ.. ఈ నెల 16న మరో ఆరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో