Coronavirus | దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 6,650 పాజిటివ్ కేసులు నమోదు కాగా 374 మంది మరణించారు. కరోనా నుంచి మరో 7,051 మంది కోలుకున్నట్లు కేంద్ర వైద్యా
కొత్తగా నమోదుకాని ఒమిక్రాన్ కేసులు హైదరాబాద్, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో గురువారం కొత్త ఒమిక్రాన్ కేసులు ఏవీ నమోదు కాలేదు. మరోవైపు 177 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయినట్టు వైద్యారోగ్
Hyderabad | నగరంలో ఒమిక్రాన్ కేసులు నమోదవుతుండటంతో కరోనా నియమాలను మరింత కఠినతరం చేస్తూ వైద్య, ఆరోగ్యశాఖ చర్యలు తీసుకుంటున్నది. ఇప్పటికే మాస్కులు ధరించని వారికి వెయ్యిరూపాయల జరిమానా విధించే
Coronavirus | దేశంలో కొత్తగా 7,495 పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. కరోనా నుంచి మరో 6,960 మంది బాధితులు కోలుకున్నారు. కరోనా పాజిటివ్ కేసులు 2020 మార్చి తర్వాత
Coronavirus | కరోనా వైరస్ సోకిన పురుషుల్లో వీర్యం నాణ్యత తగ్గిపోతున్నదని ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్ అధ్యయనం వెల్లడించింది. వ్యాధి నుంచి కోలుకొన్నా కూడా మూడు నెలల పాటు వీర్యంలో శుక్రకణాల సంఖ్య,
Omicron may push Covid to turn endemic | ఎక్కడో చైనాలోని వుహాన్లో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచం మొత్తాన్ని చుట్టేసింది. అల్ఫా, బీటా, డెల్టా, ఒమిక్రాన్ అంటూ తన రూపం మార్చుకొంటూ రెండేండ్లుగా ప్రపంచ దేశాలను గడగడలాడిస్తో�
నాన్ రిస్క్ దేశాల నుంచి వచ్చిన 10 మందికి నిర్ధారణ రాష్ట్రంలో 20కి చేరిన కేసుల సంఖ్య హైదరాబాద్, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. శనివారం ఒక్కరోజే 12 కేసు�
మక్కల్దినెటోడు వొయ్యి బొక్కల్దినెటోడొచ్చిండు ఒక చిన్న సమస్య పరిష్కారం అయిందనుకుంటే.. ఆ స్థానంలో మరో పెద్ద సమస్య వచ్చిపడినప్పుడు ‘మక్కల్దినెటోడు వొయ్యి బొక్కల్దినెటోడొచ్చిండు’ అనే సామెతను ఉదహరిస్తార�
మిధాని మేనేజింగ్ డైరెక్టర్,చైర్మన్ ఎస్కె. ఝా సుల్తాన్బజార్, డిసెంబర్ 18: కరోనా సంక్షోభ సమయంలో వైద్యులు, వైద్య సిబ్బంది అందించిన సేవలు వెలకట్టలేనివని మిధాని మేనేజింగ్ డైరెక్టర్, చైర్మన్ ఎస్కే ఝ�
Coronavirus | మహారాష్ట్రలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు కూడా అధికంగా నమోదు అవుతున్నాయి. నవీ ముంబైలో 16 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. బాధిత
Coronavirus | రెండు టెస్టుల సిరీస్ కోసం న్యూజిల్యాండ్ వెళ్లిన బంగ్లాదేశ్ జట్టుకు షాక్. ఆ జట్టు బౌలింగ్ కోచ్ రంగన హెరాత్ కరోనా పాజిటివ్గా తేలాడు. ఈ శ్రీలంక మాజీ ఆటగాడు లంక తరపున
Miss World-2021: ప్రపంచసుందరి పోటీలకు కరోనా మహమ్మారి సెగ తగిలింది. మిస్ ఇండియా వరల్డ్ మానస వారణాసితోపాటు మొత్తం 17 మంది పోటీదారులు, సిబ్బందికి కరోనా పాజిటివ్ రావడంతో