కరోనా మహమ్మారి మళ్లీ గుబులు పుట్టిస్తుంది. సామాన్యులే కాక సెలబ్రిటీలు సైతం కరోనా బారిన పడుతున్నారు. రీసెంట్గా బాలీవుడ్ బేబో, స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ కి కరోనా సోకింది. కరీనాతోపాటు ఆమె స్నే
Corona daily update | భారత దేశంలో కరోనా మహమ్మారి పూర్తిగా తగ్గలేదు. తాజాగా గత 24 గంటల్లో దేశంలో 5,784 కొత్త కేసులు నమోదయ్యాయి. 7,995 మంది కరోనా నుంచి కోలుకున్నారు. నిన్న ఒక్కరోజే మరో 252 మంది కోవిడ్ రోగులు ప్రాణాలు కోల్�
Omicron fears | మరోసారి కరోనా నీడలు అలుముకుంటున్నాయి. ఏ దేశంలో చూసినా ఒమిక్రాన్ భయాలే. కానీ, కరోనా కొత్తరూపం విషయంలో పెద్దగా ఆందోళన అవసరం లేదనీ, డెల్టా కంటే వేగంగా వ్యాపిస్తున్నా.. రోగులపై పెద్దగా ప్రభావం చూపడం లే�
Omicron | దేశంలో ఒమిక్రాన్ కేసులు ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట బయటపడుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకూ దేశంలో నమోదైన ఒమిక్రాన్ కేసుల్లో అధిక భాగం మహారాష్ట్రలోనే వెలుగు చూశాయి.
దేశంలో తగ్గుతున్న మాస్క్ వినియోగం రెండో వేవ్కు ముందూ ఇదే ధోరణి ఆందోళన వ్యక్తం చేసిన కేంద్ర ప్రభుత్వం కరోనా నిబంధనలు పాటించాలని సూచన న్యూఢిల్లీ, డిసెంబర్ 10: ఒకవైపు ఒమిక్రాన్ ఉపద్రవం ముంచుకొస్తుండగా �
హైదరాబాద్, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో శుక్రవారం కొత్తగా 207 కేసులు నమోదయ్యాయని వైద్యారోగ్యశాఖ బులెటిన్లో తెలిపింది. 196 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం ఇండ్లు, దవాఖానల్లో 3,887 మంది చ�
Coronavirus | ఇటీవలి కాలంలో చాలా దేశాల్లో మరోసారి కరోనా కలకలం రేపుతోంది. తైవాన్లో కూడా ఇదే పరిస్థితి. అయితే రెండోసారి కరోనా కేసులు ఎలా మొదలయ్యాయనే అంశంపై
corona vaccine | కొవిడ్ వ్యాక్సినేషన్లో రాష్ట్రం మరో మైలురాయిని అధిగమించింది. గురువారం నాటికి రాష్ట్రంలో వేసిన టీకాల సంఖ్య 4 కోట్లు దాటింది. రాష్ట్రంలో 18 ఏండ్లు దాటినవారు 2.77 కోట్ల మంది ఉన్నట్లు ప్రభుత్వం గు�
హైదరాబాద్, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో గురువారం కొత్తగా 201 కరోనా కేసులు నమోదయ్యాయని వైద్యారోగ్యశాఖ బులెటిన్లో పేర్కొన్నది. అత్యధికంగా జీహెచ్ఎంసీలో 76, రంగారెడ్డి జిల్లాలో 24, హన్మకొండలో 15, నల్�
Covid Vaccination | రాష్ట్రంలో గురువారం ఉదయం వరకు కరోనా వ్యాక్సినేషన్ 4 కోట్ల మార్కును దాటింది. ఇప్పటివరకు అర్హులైన 95 శాతం మందికి మొదటి డోసు పంపిణీ చేశారు. రెండో డోసు 50 శాతం పూర్తయిందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ
అన్ని జిల్లాల్లో 6వేల పడకలు సిద్ధం వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు కొండాపూర్, డిసెంబర్ 8: కరోనా మూడో దశ వస్తే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని, చిన్నారుల వైద్యం కోసం హైదరాబాద్తోపాటు అన్ని జిల్లాల్లో
డెల్టాతో పోలిస్తే.. వేషాలు మార్చడంలో రెండాకులు ఎక్కువే చదువుకుంది. జిత్తులమారితనంలో రాటుదేలిపోయింది. చిన్న పిల్లలనూ వదిలిపెట్టదు. పరీక్షలు చేసినా రోగ లక్షణాలను బయటికి రానివ్వదు. కరోనా కొత్త వేరియంట్ ఒ�