Corona vaccination | వారం రోజులలోపే రెండు కోట్ల మందికిపైగా టీనేజర్లు కరోనా టీకా తీసుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రకటించారు. దేశవ్యాప్తంగా ఈనెల 3న 15-18 ఏండ్ల టీనేజర్లకు
రోజువారీ నిర్ధారణ పరీక్షలు పెంపు గ్రేటర్లో విజృంభిస్తున్న కరోనా.. వారంలోనే రెట్టింపైన కేసులు అలర్టయిన వైద్యారోగ్యశాఖ.. సెలవులు రద్దు ప్రభుత్వ దవాఖానాల్లో పడకలు, ఆక్సిజన్ నిల్వల పెంపు రెట్టింపు కానున�
భైంసా, జనవరి 6 : అర్హులైన ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలని డీఐవో శ్రీనివాస్ సూచించా రు. పట్టణంలోని వశిష్ఠ జూనియర్ కళాశాలలో వ్యాక్సినేషన్ను గురువారం తనిఖీ నిర్వహించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 15-18 సంవత్స
ఆదిలాబాద్ రూరల్, జనవరి 6 : ప్రతి ఒక్క విద్యార్థికి కరోనా టీకా వేయించాలని సెక్టోరల్ అధికారి జీ నారాయణ అన్నారు. పట్టణంలోని శ్రీచైతన్య పాఠశాలలో 15 ఏండ్లు నిండిన విద్యార్థులందరికీ కరోనా టీకా వేసే కార్యక్రమ�
పట్నా : దేశంలో చాలా మంది కరోనా టీకా రెండో డోసు కోసం వేచిచూస్తుండగా బిహార్కు చెందిన ఓ వ్యక్తి (84) ఏకంగా 11 కొవిడ్ టీకా డోసులు తీసుకున్నట్టు వెల్లడించారు. మధేపుర జిల్లా ఒరై గ్రామానికి చెందిన బ్రహ్మద�
పతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండా లి ప్రభుత్వ నిబంధనలు పాటించాలి ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి ఉప్పల్/మల్లాపూర్/చర్లపల్లి, జనవరి 3 : కరోనా వైరస్ వ్యాప్తి నివారణ లో భాగంగా అర్హులైన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వే�
మియాపూర్, జనవరి 3 : కరోనా మహమ్మారిని శాశ్వతంగా తరిమేసేందుకు ప్రభుత్వం 15 సంవత్సరాల నుంచి ఆ పై వయసు వారందరికీ ఉచితంగా టీకాను అందిస్తున్నదని ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ విప్
దేశంలోనే మొదటి పెద్ద రాష్ట్రం తెలంగాణ వైద్యసిబ్బందికి హరీశ్ శుభాకాంక్షలు కేటీఆర్, ఎర్రబెల్లికి ధన్యవాదాలు హైదరాబాద్, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరికీ మొదటి డోస్�
న్యూఢిల్లీ, డిసెంబర్ 28: వచ్చే నెల 3 నుంచి ప్రారంభం కానున్న పిల్లల వ్యాక్సినేషన్ (15-18 ఏండ్ల మధ్య) కోసం ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్టు కేంద్రం తెలిపింది. త్వరలో 5 రాష్ర్టాల్లో జరుగనున్న ఎన్నికల విధు
Minister Harish Rao | వివిధ దేశాలు, రాష్ట్రాల్లో కరోనా కేసులు అధికమవుతున్న నేపథ్యంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖా మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. ముఖ్యమంత్రి కేసీ
Minister Harish Rao | కరోనా వ్యాక్సిన్ పట్ల ఎలాంటి అపోహలు వద్దు.. అందరూ తప్పనిసరిగా రెండు డోసుల టీకా వేసుకోవాలి అని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు కోరారు. అప్పుడే కరోనాను శాశ్వతంగా కట్టడి చేయ
కొల్చారం, డిసెంబర్ 13: ప్రతి ఒక్కరూ కొవిడ్ టీకా తప్పకుండా వేసుకోవాలని కొల్చారం మెడికల్ ఆఫీసర్ రమేశ్ అన్నారు. మండల పరిధిలోని అప్పాజిపల్లిలో సోమవారం కొవిడ్ వ్యాక్సినేషన్ను పర్యవేక్షించారు. ఈ సందర్భ