హైదరాబాద్ జిల్లాలో తొలిడోసు పూర్తయిన వారు 104 శాతం రంగారెడ్డిలో 79, మేడ్చల్ జిల్లాలో 64 శాతం కరోనా నుంచి కాపాడే టీకాల పంపిణీలో హైదరాబాద్ జిల్లాలో సంపూర్ణంగా విజయవంతమైంది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో వైద్యాధిక
కరోనా టీకా | దేశంలో కరోనా వ్యాక్సినేషన్ మరో మైళురాయిని దాటింది. దేశవ్యాప్తంగా 70 కోట్లమందికి వ్యాక్సిన్ పంపిణీ చేశారు. కేవలం 13 రోజుల్లోనే 10 కోట్ల మందికి వ్యాక్సినేషన్ చేశామని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించ
న్యూఢిల్లీ: ఇండియాలో ఆగస్ట్లో ఏకంగా 18 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు ఇచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం ఆదివారం వెల్లడించింది. ఇది మొత్తం జీ7 దేశాలు అన్నీ కలిపి ఇచ్చిన దాని కంటే కూడా ఎక్కువని తెలిపింది. జ�
Corona Vaccine : శుక్రవారం ఒక్క రోజులోనే కోటి డోసులు వేశారు. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) చీఫ్ సైంటిస్ట్ సౌమ్యాస్వామినాథన్ భారతదేశానికి అభినందనలు తెలిపారు. భారత్లో ఇప్పటి వరకు...
తెలుగుయూనివర్సిటీ: కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కాలనీల వారిగా క్షేత్రస్థాయి వ్యాక్సినేషన్ కార్యక్రమం విస్తృతంగా సాగుతోంది. గన్ఫౌండ్రీ డివిజన్ పరిధిలోని ఆదర్శనగర్
కొవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్| గ్రేటర్ హైదరాబాద్లో అందరికీ టీకాలే లక్ష్యంగా ప్రత్యేక కొవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభమయ్యింది. వైద్య ఆరోగ్యశాఖ, జీహెచ్ఎంసీ, కంటోన్మెంట్ బోర్డులు సంయుక్తంగ�
సింగరేణి| సింగరేణిలో ఔట్సోర్సింగ్ సిబ్బందికి నేటినుంచి కరోనా టీకా పంపిణీ చేయనున్నారు. మొదటి డోసు వ్యాక్సినేషన్కు సంస్థకు సంబంధించిన దవాఖానల్లో అధికారులు ఇప్పటికే తగిన ఏర్పాట్లు చేశారు. ఔట్సోర్సిం�
Umrah Pilgrim : ఉమ్రాను సందర్శించేందుకు పర్యాటకులకు సౌదీ అరేబియా అనుమతించింది. భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలను ఇవాల్టి నుంచి ఉమ్రాలోకి అనుమతిస్తారు. ఈ మేరకు సౌదీ అరేబియా ప్రభుత్వం
Delta Variant : బ్రిటన్లో వందలాది మంది టీకాలు తీసుకున్న వ్యక్తుల్లో ప్రమాదకరమైన డెల్టా వేరియంట్ సోకినట్లు గుర్తించడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. టీకాలు వేసిన వ్యక్తులకు కూడా డెల్టా వేరియంట్ ఇన్ఫెక
న్యూఢిల్లీ: కరోనా థర్డ్ వేవ్ వస్తుందని, అది పిల్లలపైనే ఎక్కువగా ప్రభావం చూపుతుందన్న ఆందోళనల నేపథ్యంలో ఇది కాస్త ఊరట కలిగించే విషయమే. సెప్టెంబర్ నుంచి 12-18 ఏళ్ల మధ్య వయసున్న వారికి వ్యా�
అబుదాబి: దేశంలో అత్యధిక శాతం మంది కరోనా వ్యాక్సిన్లు తీసుకున్న లిస్ట్లో సీషెల్స్ను వెనక్కి నెట్టి తొలి స్థానానికి దూసుకెళ్లింది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ). బ్లూమ్బర్గ్ వ్యాక్సిన్ ట్రాకర్ �
న్యూఢిల్లీ, జూలై 3: కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఎలక్ట్రానిక్ వ్యాక్సిన్ వోచర్ల కోసం ఒక ప్లాట్ఫామ్ ప్రారంభించేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) సిద్ధమవుతున్నది. కేవలం వ్
థానె: ఓ 28 ఏళ్ల మహిళకు నిమిషాల వ్యవధిలోనే 3 డోసుల కరోనా వ్యాక్సిన్ వేసిన ఘటన థానెలోని ఆనంద్నగర్లో జరిగింది. ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించిన అక్కడి వైద్య సిబ్బందిపై ఇప్పుడు విచారణ జరుగుత�