న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాక్సిన్ తొలి డోసు పరంగా చూసుకుంటే అమెరికా కంటే కూడా ఎక్కువ వ్యాక్సిన్లు ఇండియానే ఇచ్చిందని చెప్పారు ప్రభుత్వ టాస్క్ఫోర్స్ చీఫ్ వీకే పాల్. ఇప్పటి వరకూ ఇండియాలో తొల�
సిటీబ్యూరో, జూన్ 2 ( నమస్తే తెలంగాణ ) : హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని ఆటో, క్యాబ్ డ్రైవర్లు కొవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలని జేటీసీ పాండురంగనాయక్ తెలిపారు. బుధవారం నుంచి వ్యాక్సినేషన�
న్యూఢిల్లీ: కరోనా కోట్లాది మందిని కష్టాల పాలు చేసింది. లక్షల మందిని పొట్టనబెట్టుకుంది. అంతేకాదు రాజకీయ నాయకుల పదవులకు కూడా ఎసరు పెట్టింది. ఈ కరోనా మహమ్మారిని సరిగా నియంత్రించలేక ప్రపం�
న్యూఢిల్లీ: ఈ 2021 ఏడాది ముగిసేలోపు దేశంలో 18 ఏళ్లు నిండిన అందరికీ కరోనా వ్యాక్సినేషన్ పూర్తి చేస్తామని కేంద్ర ప్రభుత్వం పదే పదే చెబుతోంది. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన�
ఉచితంగా టీకాలు| తమ రాష్ట్రానికి కరోనా టీకాలు ఉచితంగా పంపించాలని కోరుతూ జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ప్రధాని మోదీకి లేఖ రాశారు. రాష్ట్రంలో 18 నుంచి 44 ఏళ్ల వయసు వారికి కొవిడ్ వ్యాక్సిన్ ఇచ్చేందుకు రూ.1100 కోట�
హైదరాబాద్, నమస్తే తెలంగాణ ఆట ప్రతినిధి: హైదరాబాద్లోని తన కార్యాలయంలో క్రీడాశాఖపై రాష్ట్ర మంత్రి శ్రీనివాస్గౌడ్ గురువారం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎ
వృద్ధులు, దివ్యాంగులకు సదుపాయం జూన్ 30 వరకూ కరోనా మార్గదర్శకాల పొడిగింపు న్యూఢిల్లీ, మే 27: వృద్ధులకు, దివ్యాంగులకు వారి ఇంటికి దగ్గర్లోనే కరోనా వ్యాక్సిన్ సులభంగా లభించేలా కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాల
ఫ్రంట్లైన్ వారియర్లుగా జర్నలిస్టులు | జర్నలిస్టులను ఫ్రంట్లైన్ వారియర్లుగా గుర్తిస్తున్నామని తెలంగాణ వైద్య ఆరోగ్య సంచాలకుడు జీ శ్రీనివాసరావు తెలిపారు.
Vaccination @ 126 Day's.. 19.32 కోట్ల డోసుల పంపిణీ | దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కొనసాగుతున్నది. ఇప్పటి వరకు 19.32కోట్లకుపైగా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.
కొవిన్ పోర్టల్లో మార్పులే కారణంసోమవారం నుంచి పునఃప్రారంభం హైదరాబాద్, మే 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో శని, ఆదివారాల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిలిపివేస్తున్నట్టు డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హె�
హైదరాబాద్ : కరోనా వ్యాక్సినేషన్పై కేంద్రానికి విలువైన సూచనలు చేసిన సీఎం కేసీఆర్కు ప్రధానమంత్రి నరేంద్రమోదీ అభినందనలు తెలిపారు. రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై సీఎం కేసీఆర్ ఆదివారం ప్
న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా వైరస్ బారిన పడతామా? ఇది చాలా మంది మదిలో మెదిలే సందేహమే. పైగా ఇప్పటికే వ్యాక్సిన్లు తీసుకున్న వాళ్లు కరోనా బారిన పడుతున్న వార్తలు కూడా అక్కడ
న్యూఢిల్లీ: కరోనా కల్లోలంతో అట్టుడికి పోతున్న దేశరాజధానికి శాశ్వత ఉపశమనం కలిగించే ప్లాన్ ఇది.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇందుకు స్కెచ్ గీశారు. ఢిల్లీ రాష్ట్ర ప్రజలందరికీ కరోనా టీకా వేయడం ఒక్కటే మార�
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వ్యాక్సినేషన్ రికార్డు స్థాయిలో పతనమైంది. నెల రోజుల వ్యవధిలో సుమారు 45 శాతం తగ్గడం గమనార్హం. ఏప్రిల్ 5న అత్యధికంగా 43 లక్షల మందికి వ్యాక్సిన్లు వేయగా.. మే 6కు వచ్చేస�