న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సినేషన్లో అమెరికాను మించిపోయింది ఇండియా. జూన్ 28నాటికి ఇండియాలో 32,36,63,297 డోసుల వ్యాక్సిన్లు ఇచ్చారు. అదే అమెరికాలో ఇదే సమయానికి 32,33,27,328 డోసుల వ్యాక్సిన్ వేశారు. అయితే అమెరికా కంటే చ�
కరోనా టీకా| రాష్ట్రంలోని అర్హులైనవారిలో 80 శాతం మందికి కరోనా వ్యాక్సిన్ ఒక్క డోసైనా ఇచ్చామని త్రిపుర ప్రభుత్వం వెల్లడించింది. రాష్ట్రంలో ప్రస్తుతం 18-44 ఏండ్ల మధ్య వయస్కులకు టీకాల పంపిణీ కార్యక్రమం కొనసాగ�
ముంబై: బాలీవుడ్ నటుడు సోనూ సూద్ కరోనా విపత్తు వేళ తన పెద్ద మనసును చాటుకుంటూనే ఉన్నాడు. ఇన్నాళ్లూ కరోనా వల్ల కష్టాలు పడిన వారికి అండగా నిలిచిన ఈ రియల్ హీరో.. ఇప్పుడు వ్యాక్సినేషన్పై దృష్టి సా
Covid Vaccine Diet | కొవిడ్-19 టీకా తీసుకున్న తర్వాత ఎలాంటి డైట్ మెయింటైన్ చేయాలి? ఎలాంటి ఆహారం తినాలి ? ఏం తినకూడదని సందేహాలు చాలామందిలో ఉన్నాయి.
న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సినేషన్ కొత్త విధానం అమల్లోకి వచ్చిన రోజే ఇండియా కొత్త రికార్డును అందుకుంది. రోజువారీ వ్యాక్సినేషన్లలో గత రికార్డును అధిగమించింది. సోమవారం మధ్యాహ్నం 3 గంటల వరకూ దేశం�
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కొత్త కరోనా వ్యాక్సిన్ పాలసీ సోమవారం (జూన్ 21) నుంచి అమల్లోకి రానుంది. ఇందులో భాగంగా దేశంలో 18 ఏళ్లు నిండిన అందరికీ కేంద్ర ప్రభుత్వమే ఉచితంగా కరోనా వ్యాక్�
వ్యాక్సినేషన్| గ్రేటర్ హైదరాబాద్లో కరోనా టీకా పంపిణి స్పెషల్ డ్రైవ్ ముమ్మరంగా కొనసాగుతున్నది. రాష్ట్రంలో ప్రతి వ్యక్తికి వ్యాక్సిన్ అందించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా �
న్యూయార్క్: కరోనా ఆంక్షలన్నింటినీ ఎత్తేయడాన్ని కూడా ప్రజలు పండగలాగా జరుపుకుంటున్నారు. తాజాగా అమెరికాలోని న్యూయార్క్ రాష్ట్రం కరోనా ఆంక్షలన్నీ ఎత్తేసింది. తమ రాష్ట్రంలో 70 శాతం మంది వయోజ
న్యూఢిల్లీ: డిజిటల్ పేమెంట్స్ యాప్ పేటీఎం ఓ కొత్త ఫీచర్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇక నుంచి పేటీఎంలోనే యూజర్లు కరోనా వ్యాక్సిన్ అందుబాటులో ఉన్న స్లాట్లను చూడటంతోపాటు అపాయింట్మెంట్ కూడా బుక్ చే
ప్రత్యేక వ్యాక్సినేషన్ డ్రైవ్ | తమ ఉద్యోగులకు వ్యాక్సిన్ వేసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నేటి ప్రత్యే వ్యాక్సినేషన్ డ్రైవ్ను చేపట్టింది.
మెగా వ్యాక్సినేషన్ | సింగరేణి కార్మికులందరికీ కొవిడ్ వ్యాక్సిన్ వేసేందుకు రేపటి నుంచి సంస్థ ఆధ్వర్యంలో మెగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు ఆ సంస్థ సీఎండీ శ్రీధర్ తెలిపారు.
హాంకాంగ్: మన దేశంలో కోట్లాది మంది వ్యాక్సిన్లు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నా డోసులు దొరకని పరిస్థితి. మరోవైపు హాంకాంగ్లో మాత్రం వ్యాక్సిన్లు ఉన్నా తీసుకోవడానికి జనం ఆసక్తి చూపడం లేదు. దీంతో
న్యూఢిల్లీ: రాష్ట్రాలకు కేంద్రం అందించే ఉచిత కరోనా వ్యాక్సిన్లకు కొత్త మార్గదర్శకాలను ప్రభుత్వం మంగళవారం విడుదల చేసింది. వీటి ప్రకారం ఇక నుంచి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు జనాభా, �
న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సినేషన్ విధానంలో కేంద్రం కీలక మార్పులు చేసిన విషయం తెలుసు కదా. దేశంలో 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ కేంద్రమే ఫ్రీగా వ్యాక్సిన్లు ఇస్తుందని సోమవారం ప్రధాని నరేంద్ర మో
అతిపెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్ | నగరంలో మరో అతిపెద్ద కొవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభమైంది. హైటెక్ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో మెగా కొవిడ్ టీకా కార్యక్రమం ఉదయం ప్రారంభించారు.