కరోనా మహమ్మారి మళ్లీ విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజల్లో ఆందోళన మొదలైంది. వైద్య, ఆరోగ్య శాఖ ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించడంతో ప్రజలు ఉరుకులు పరుగులతో టెస్ట్లకు పరిగెడుతున్నారు. ఈసారి వైరస్ ఎలాంటి �
కొవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకొంటున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. కొవిడ్ నిర్ధారణ పరీక్షల సంఖ్య పెంచినట్టు వె�
corona cases | దేశంలో రోజువారీ కరోనా కేసులు స్వల్పంగా తగ్గినప్పటికీ మరణాలు కొద్దిగా పెరిగాయి. గురువారం 1007 కరోనా కేసులు నమోదవగా, ఒక్కరు మాత్రమే మృతిచెందారు.
corona cases | దేశంలో కొత్తగా 1007 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,30,39,023కు చేరాయి. ఇందులో 4,25,06,228 మంది బాధితులు వైరస్ నుంచి కోలుకున్నారు.
Corona Test | విదేశాల నుంచి తమ దేశానికి వచ్చే ప్రయాణికులకు యూకే గుడ్ న్యూస్ చెప్పింది. తమ దేశానికి వచ్చే వ్యక్తులు రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తి చేసుకుంటే వారికి కరోనా టెస్టులు చేయకూడదని
బంజారాహిల్స్, జనవరి 18: ఫ్రంట్లైన్ వారియర్లపై కరోనా పంజా విసురుతోంది. ఖైరతాబాద్ నియోజకవర్గం పరిధిలోని పలు బస్తీలు, కాలనీల్లో ఇప్పటికే పెద్ద సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. రెండు మూడు రోజులుగా ఫ్�
కొవిడ్ పరీక్షలు వేగవంతం ఏర్పాట్లు చేసిన వైద్యాధికారులు ఉచితంగా మందుల పంపిణీ అబిడ్స్, జనవరి 18 : కరోనా కట్టడికి వైద్య సిబ్బంది పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు. థర్డ్ వేవ్ విస్తరిస్తుండడంతో కరోనా తగ్గుమ�
Narendr Modi | దేశంలో నానాటికీ కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో
అందుబాటులో 2 కోట్ల కిట్స్ కోటి హోం ఐసొలేషన్ కిట్స్ సిద్ధం థర్డ్ వేవ్పై భయం వద్దు సర్కార్ దవాఖానల్లో నాణ్యమైన వైద్యం రెండో డోసు వంద శాతం పూర్తి కావాలి వైద్యాధికారులు, ఆశ కార్యకర్తలతో మంత్రి హరీశ్ర�
Omicron | ప్రపంచాన్ని గజగజలాడిస్తున్న ‘ఒమిక్రాన్’ వేరియంట్ సోకిన వ్యక్తి కోలుకున్నాడు. భారత్లో ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదైన విషయం తెలిసిందే.
Omicron | దేశంలో ‘ఒమిక్రాన్’ భయం గుబులు పుట్టిస్తోంది. ఇలాంట తరుణంలో మనం సాధారణంగా చేయించుకునే టెసట్టుల్లో ఈ వేరియంట్ అసలు బయటపడుతుందా? అనే అనుమానాలు తలెత్తాయి.
చండ్రుగొండ : మండల పరిధిలోని పోకలగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని విద్యార్దులు, ఉపాధ్యాయులకు కరోనా టెస్టులు నిర్వహించినట్లు మండల విద్యాశాఖాధికారి సత్యనారాయణ తెలిపారు. మంగళవారం పాఠశాలలో వైద్యసిబ్బ�