corona virus : ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,068 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 2,127 మంది బాధితులు చికిత్సకు కోలుకున్నారు. మరో 22 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు.
భారత షూటింగ్ జట్టు| ఒలింపిక్స్ వేదికైన టోక్యోలో భారత షూటింగ్ జట్టు అడుగుపెట్టింది. 15 మందితో కూడిన భారత జట్టు శనివారం ఉదయం టోక్యోలో దిగింది. ఈ సందర్భంగా ఆటళ్లతోపాటు సహాయక సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్
తెలంగాణలో కరోనా | తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 917 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 1,006 మంది చికిత్సకు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. 10 మంది ప్రాణాలు కోల్పోయారు.