న్యూఢిల్లీ : గడిచిన 24 గంటల్లో ప్రపంచంలో అత్యధికంగా భారత్ లో 20 లక్షలకు పైగా కరోనా పరీక్షలు నిర్వహించామని ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం వెల్లడించింది. రోజువారీ పాజిటివిటీ రేటు సైతం 13.31 శాతానిక�
కొవిడ్ చికిత్సలో కీలకంగా మారుతున్న ప్రొఫైల్ పరీక్షలు పాజిటివ్ వచ్చిన 3-4 రోజుల్లో చేయించాలంటున్న వైద్యులు ఇన్ఫెక్షన్లు, రక్త ప్రసరణలో లోపాలను గుర్తించే వెసులుబాటు 40 ఏండ్లు నిండి దీర్ఘకాలిక వ్యాధులున
తెలంగాణలో కరోనా కేసులు | తెలంగాణలో గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 4298 కరోనా కేసులు నమోదయ్యాయి. 6,026 మంది చికిత్సకు కోలుకున్నారు. మరో 32 మంది ప్రాణాలు కోల్పోయారు.
తెలంగాణలో కరోనా కేసులు | తెలంగాణలో గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 4723 కరోనా కేసులు నమోదయ్యాయి. 5695 మంది చికిత్సకు కోలుకున్నారు. మరో 31 మంది ప్రాణాలు కోల్పోయారు.
తెలంగాణలో కొత్తగా 4,826 కరోనా కేసులు | తెలంగాణలో గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 4,826 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 7,754 మంది కోలుకున్నారు. 32 మంది మృత్యువాతపడ్డారు.
రావులపల్లి, కొత్లాపూర్ చెక్పోస్టుల ఏర్పాటు కర్ణాటక నుంచి వచ్చేవారికి కరోనా పరీక్షలు వికారాబాద్, మే 6, (నమస్తే తెలంగాణ): కరోనా ఉద్ధృతి నేపథ్యంలో తెలంగాణ-కర్ణాటక మధ్య రాకపోకలపై ఆంక్షలు పెట్టారు. కలెక్టర్
కరోనా కేసులు| రాష్ట్రంలో కరోనా ఉధృతి కొనసాగుతున్నది. రోజువారీ కేసులు పది వేలు దాటాయి. సోమవారం రాత్రి 8 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 10,122 మంది మహమ్మారి బారినపడ్డారు. కొత్తగా 6446 మంది బాధితులు కరోనా నుంచి కోలుకు�
సర్వ వేళల్లో సర్కార్ అప్రమత్తం! కొవిడ్ కట్టడికి రాజీలేని పోరాటం ఇతర రాష్ర్టాలకన్నా ఇక్కడే మెరుగు అందుబాటులో తగినంత ఆక్సిజన్ మందులు, బెడ్లు, వెంటిలేటర్లు కూడా పీహెచ్సీ స్థాయిలోనూ కరోనా పరీక్షలు మార�