ఏపీలో కరోనా కేసులు | ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 4,569 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 10,114 మంది చికిత్స కోలుకొని డిశ్చార్జి అయ్యారు. 59 మంది ప్రాణాలు కోల్పోయారు.
తెలంగాణలో కరోనా కేసులు | తెలంగాణ కరోనా మహమ్మారి ఉధృతి క్రమంగా తగ్గుతున్నది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,280 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 2,261 మంది కోలుకున్నారు. 15 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఏపీలో కరోనా కేసులు | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ఉధృతి క్రమంగా తగ్గుతున్నది. గడచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 6952 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 11,577 మంది చికిత్సకు కోలుకున్నారు. 58 మంది ప్రాణాలు కోల్పో�
ఏపీలో కరోనా కేసులు | ఆంధ్రప్రదేశ్లో కరోనా ఉధృతి క్రమంగా తగ్గుతున్నది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 7,796 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 14,641 మంది కోలుకున్నారు. 77 మంది ప్రాణాలు కోల్పోయార
తెలంగాణలో కరోనా కేసులు | తెలంగాణలో కరోనా మహమ్మారి ఉధృతి తగ్గింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 2,493 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 3,308 మంది కోలుకున్నారు. 15 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఏపీలో కరోనా కేసులు | ఆంధ్రప్రదేశ్లో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 13400 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన 21,133 మంది కోలుకున్నారు. 94 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఏపీలో కరోనా కేసులు | ఆంధ్రప్రదేశ్లో కరోనా ఉధృతి కాస్త తగ్గింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 14,429 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 20,746 మంది కోలుకున్నారు. 103 మంది ప్రాణాలు కోల్పోయారు.
తెలంగాణలో కరోనా కేసులు | తెలంగాణలో కరోనా తగ్గుముఖం పట్టింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 3,614 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 3,961 మంది చికిత్సకు కోలుకున్నారు. 18 మంది ప్రాణాలు కోల్పోయారు.
కొత్తగా 3,762 కరోనా కేసులు | తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 3762 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 3816 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. 20 మంది మృతి చెందారు.
కరోనా టెస్ట్| కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో రాష్ట్రాలు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే వారిని అడ్డుకుంటున్నారు. సరిహద్దుల్లోనే కరోనా పరీక్షలు నిర్వహించి న
94.3% కచ్చితత్వంతో ఫలితంలండన్, మే 24: ప్రత్యేక శిక్షణనిచ్చిన శునకాలు కరోనా రోగులను అత్యంత కచ్చితత్వంతో గుర్తించగలవని మరో అధ్యయనం వెల్లడించింది. బ్రిటన్లోని లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మె�