ఇటీవలి వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) సవరణల్లో కేంద్ర ప్రభుత్వం ఓ సందేశాన్నిచ్చింది. కూల్డ్రింక్స్, ఐస్డ్ టీలు, ఎనర్జీ బేవరేజెస్, ఇతర చక్కెర ఆధారిత శీతల పానీయాలు ఆరోగ్యానికి హానికరమన్నదే అది.
GST | వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) శ్లాబుల్లో కొత్తగా మరొకటి రాబోతున్నదా? ఇప్పుడున్న 5, 12, 18, 28 శాతం శ్లాబులకుతోడు ప్రత్యేకంగా గరిష్ఠ శ్రేణిలో మరో శ్లాబు ఉండబోతున్నదా? అంటే.. అవుననే సమాధానాలే కేంద్ర ప్రభుత్వ వర్గాల
మీరు కూల్ డ్రింక్స్ను తరచూ తాగుతున్నారా.. వారంలో కనీసం రెండు లేదా మూడు సార్లు ఈ డ్రింక్స్ను తాగుతుంటారా.. అయితే మీరు జాగ్రత్త పడాల్సిందే. అవును, ఎందుకంటే ఇలా కూల్ డ్రింక్స్ను తరచూ తాగడం వల్ల ఎ�
Beauty tips : ఎవరైనా తాము స్లిమ్గా, ట్రిమ్గా ఉండాలనే కోరుకుంటారు. యువతలో అయితే ఈ కోరిక మరీ ఎక్కువ. అందుకే పొట్ట తగ్గించుకోవడం కోసం రోజూ వాకింగ్, జాగింగ్, రన్నింగ్ అంటూ ఎన్నో కసరత్తులు చేస్తుంటారు. �
Harmful Soft drinks : చాలామంది ఎండలకు తాళలేక కూల్ డ్రింక్స్ తాగుతుంటారు. హమ్మయ్య ఇప్పుడు హాయిగా ఉందంటూ ఉపశమనం పొందుతారు. కానీ కృత్రిమంగా తయారు చేసిన శీతల పానీయాలు ఒంట్లో వేడి నుంచి ఉపశమనం కల్పించడానికి కొన్ని క్షణ�
రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతల నడుమ.. ఐస్క్రీమ్, శీతల పానీయాల సంస్థల్లో గిరాకీ అంచనాలు బలపడుతున్నాయి. ఎఫ్ఎంసీజీ, డెయిరీ ఉత్పత్తుల సంస్థలు ఈసారి ఎండాకాలంలో తమకు గిరాకీ బాగుంటుందన్న ఆశాభావాన్ని వ్�
ప్రొటీన్ బార్స్, కూల్డ్రింక్స్, రెడీ మీల్స్, ఫాస్ట్ఫుడ్ లాంటి అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్తో గుండెపోటు, స్ట్రోక్ ముప్పు తప్పదని తాజా అధ్యయనాల్లో తేలింది. స్టార్క్ న్యూ సంస్థ పరిశోధకులు 10 వేల మంది మ
శీతల పానీయాలు తాగితే అనారోగ్య సమస్యలు వస్తాయని, ప్రధానంగా క్యాన్సర్ బారినపడే అవకాశం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. కూల్డ్రింక్స్, డైట్ కోక్, చూయింగ్గమ్ తదితర పదార్థాలలో తీపి కోసం వాడే చక్క�
కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి ఆలయంలో శుక్రవారం బహిరంగ వేలం పాటలు ఆలయ ఈవో అలూరి బాలాజీ ఆధ్వర్యంలో సిద్దిపేట వేంకటేశ్వరస్వామి ఆలయ ఈవో విశ్వనాథశర్మ పర్యవేక్షణలో జరిగాయి. టెండర్లలో పాల్గొనేందుకు వ�
చిరువ్యాపారి నుంచి కూల్డ్రింక్లను ఎత్తుకుపోయి తాగారు బీజేపీ కార్యకర్తలు. కర్ణాటకలో ఈ ఘటన జరిగింది. గదగ్ జిల్లాలోని లకే్ష్మశ్వర్లో ఏప్రిల్ 28న హోం మంత్రి అమిత్ షా ఎన్నికల ప్రచారంలో భాగంగా సభ నిర్వహ
Asifabad dist | ఓ ఆరేండ్ల వయసున్న చిన్నారి.. కూల్ డ్రింక్ అనుకొని పురుగుల మందు తాగింది. దీంతో ఆ బాలిక మృతి చెందింది. ఈ విషాద ఘటన ఆసిఫాబాద్ మండలంలోని భీంపూర్ గ్రామంలో