వేపుళ్ల వంటివాటి కోసం ఒకసారి ఉపయోగించిన వంట నూనెను పారబోసేస్తూ ఉంటారు. ఇటువంటి నూనెతో సుస్థిర వైమానిక ఇంధనం (సుస్టెయినబుల్ ఏవియేషన్ ఫ్యూయల్)ను తయారు చేయడానికి ఇండియన్ ఆయిల్ రిఫైనరీకి సర్టిఫికేషన్
వంటనూనెల ధరలు మరింత తగ్గబోతున్నాయి. క్రూడ్ పామాయిల్, క్రూడ్ సోయబిన్ ఆయిల్, క్రూడ్ సన్ఫ్లవర్ నూనెలపై దిగుమతి సుంకాన్ని 10 శాతం వరకు తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది.
దేశంలో వంటనూనెల ధరలకు రెక్కలొచ్చాయి. రోజురోజుకు పతనమవుతున్న రూపాయి విలువ దిగుమతులపై ప్రభావం చూపుతున్నది. దీంతో గత రెండు వారాలుగా వంటనూనెల ధరలు 5% వరకు పెరిగాయి. దాంతో పాటు దిగుమతి చేసుకుంటున్న కివీ, అవకాడ
పండుగల వేళ దేశంలో బియ్యం ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఇప్పటికే కూరగాయలు, వంటనూనెలు, ఇతర నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్న పరిస్థితుల్లో బియ్యం ధరలు పెరుగుతుండటం ప్రజలకు ఇబ్బందికరంగా మారింది. క�
దేశంలో వంటనూనె ధరలు పెరగనున్నాయి. ముడి, రిఫైన్డ్ వంటనూనెలపై దిగుమతి సుంకాన్ని ఒకేసారి 20 శాతం వరకు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం శుక్రవారం నిర్ణయం తీసుకుంది.
Health tips : ఈ మధ్య కాలంలో గుండె జబ్బులు పెరిగిపోతున్నాయి. వాటితోపాటే మరణాలు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. వీటిలో చాలా మరణాలకు రక్తంలో కొవ్వు పేరుకుపోవడమే ప్రధాన కారణం అవుతోంది. మరి రక్తంలో కొవ్వు పేరుకోకూడదు
చైనాలో కలుషిత వంట నూనెల కుంభకోణం..సంచలనం రేపుతున్నది. ఇంధనాన్ని (బొగ్గు ఆయిల్) స్టోరేజ్ చేసే ట్యాంకర్లలో వంట నూనెలను నిం పి..సరఫరా చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి.
వంట చేసేటపుడు అందుబాటులో ఉంటుందని చాలామంది వంటనూనెను గ్యాస్ స్టవ్కు పక్కనే ఉంచుకుంటారు. ఇలా చేయడం ఆరోగ్యానికి చేటు అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. క్యాన్సర్ సహా రకరకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుత
వ్యాపారులు తమ వద్ద నిత్యావసర వస్తువుల స్టాక్ వివరాలను ప్రతీ శుక్రవారం ప్రభుత్వ పోర్టల్లో అప్లోడ్ చేయాలని భద్రాద్రి కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల సూచించారు. ప్రభుత్వ నిబంధనలను తప్పక పాటించాలని అన�
దేశంలోకి వంటనూనెల దిగుమతులు పెరిగాయి. ఈ అక్టోబర్తో ముగిసిన ఏడాది (2022-23) కాలంలో వెజిటబుల్ ఆయిల్ ఇంపోర్ట్స్ 16 శాతం వృద్ధి చెందినట్టు సాల్వెంట్ ఎక్స్ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఈఏ) సోమవార
దేశీయ వంటనూనెల దిగుమతులు ఈ ఏడాది ఆగస్టులో 33 శాతం ఎగిశాయి. ఏకంగా 18.52 లక్షల టన్నులుగా నమోదయ్యాయి. నిరుడు ఆగస్టు నుంచి ఈ స్థాయిలో నెలవారీ దిగుమతులు లేకపోవడం గమనార్హం.
పతంజలి ఫుడ్స్ లాభాలకు వంటనూనెల ధర సెగ గట్టిగానే తగిలింది. జూన్తో ముగిసిన త్రైమాసికానికిగాను నికర లాభం ఏడాది ప్రాతిపదికన 64 శాతం కుంగి రూ.87.75 కోట్లకు పడిపోయినట్లు వెల్లడించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసి�
Cooking Oil | కేంద్రప్రభుత్వ ముందుచూపు లేని పాలన విధానం దేశానికి శాపంగా మారుతున్నది. దేశ ప్రజలు పన్నుల రూపంలో చెల్లించిన విలువైన సంపద విదేశాల పాలవుతున్నది. కేంద్రప్రభుత్వం కేవలం వంట నూనెల దిగుమతి కోసమే రూ.లక్ష�
రాష్ట్ర ఆయిల్ ఫెడ్.. స్వచ్ఛమైన గానుగ నూనెను వినియోగదారుల కోసం అందుబాటులోకి తెచ్చింది. ఈ నూనెను ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డితో కలిసి విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి బుధవారం హైదరాబ�