CM Siddaramaiah: కర్నాటక సీఎం సిద్ధరామయ్య కుమారుడు డాక్టర్ యతీంద్రకు చెందిన ఓ వీడియో వైరల్ అవుతోంది. తాను పంపిన లిస్టుకు చెందిన వ్యక్తుల గురించి పనిచేయాలని ఫోన్లో తన తండ్రికి యతీంద్ర ఆదేశించారు. ఓ మీట
కాంగ్రెస్ నేత అజీజ్ ఖురేషీ (Aziz Qureshi) సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో ముస్లింలను కాంగ్రెస్, బీజేపీ సహా రాజకీయ పార్టీలు తమ బానిసల్లా చూస్తున్నాయని ఆయన మండిపడ్డారు.
బీజేపీ సీనియర్ నేత, ప్రధాన కార్యదర్శి కైలాశ్ విజయ్వర్గీయ మహిళల వస్ర్తధారణపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. డర్టీ డ్రెస్సులు వేసుకొనే బాలికలు, మహిళలు అందరూ తన కంటికి శూర్పనఖలా కనిపిస్తారని అన్నారు.
సుప్రీంకోర్టుపైనా, కొలీజియంపైనా కేంద్ర ప్రభుత్వ పెద్దలు తరచుగా దురుసు వ్యాఖ్యలు చేస్తుండగా.. ఇప్పుడు బీజేపీ పాలిత రాష్ర్టాల సీఎంలు, నేతలూ అదే దారిలో నడుస్తున్నారు. ఏకంగా న్యాయమూర్తులపై బెదిరింపు వ్యాఖ�
కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీకి రెండేండ్ల శిక్ష విధిస్తూ గుజరాత్లోని సూరత్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. మోదీ ఇంటిపేరుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో ఆయనను కోర్టు దోషిగా తేల్చింది.
శాసనసభ సమావేశాల సందర్భంగా గవర్నర్లు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అందించిన ప్రసంగ ప్రతిని చదవడం ఆనవాయితీ. అయితే తనకు నచ్చినది చదువుతా, నచ్చనిది వదిలేస్తా అంటూ తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి ఆ రాష్ట్ర శాసనసభల�
తమిళనాడులో తరచు రాష్ట్ర ప్రభుత్వంతో గొడవ పడుతున్న గవర్నర్ ఆర్.ఎన్. రవి తాజాగా శాసన సభలోనే వివాదం సృష్టించుకొని వాకౌట్ చేయడం సభ్యతగా లేదు. గవర్నర్ ప్రసంగం నుంచి కొన్ని కీలకమైన వాక్యాలను ఆయన చదవకుండా
JNU | దేశ రాజధాని ఢిల్లీలోని ప్రతిష్ఠాత్మక యూనివర్సిటీ అయిన జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (JNU) లో మరోసారి వివాదం తలెత్తింది. వర్సటీ గోడలపై బ్రాహ్మణ వ్యతిరేక నినాదాలు కనిపించాయి.
పట్నా: ఓట్ల కోసం కుల, మతాల మధ్య చిచ్చు రేపుతూ కుల్లు రాజకీయాలు చేస్తున్నారంటూ ఎన్ని విమర్శలు వెల్లువెత్తుతున్నా దేశవ్యాప్తంగా బీజేపీ నేతల తీరు మాత్రం మారడం లేదు. నిత్యం ఎక్కడో ఒక చోట కుల, మ�
ఇటీవల ఓ యూట్యూబ్ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘విరాటపర్వం’ సినిమా హీరోయిన్ సాయిపల్లవి చేసిన వ్యాఖ్యలు హాట్టాపిక్గా మారాయి. ఆమె వ్యాఖ్యలను కొంతమంది విమర్శిస్తున్నా, మరికొందరు సమర్థిస్తున్నారు. “క�
కర్ణాటకలో హిజాబ్ వివాదం మళ్లీ రాజుకుంటున్నది. మం గళూరు యూనివర్సిటీకి చెందిన కొందరు విద్యార్థులు హిజాబ్ ధరించి కాలేజీకి రావడంతో అధికారులు అనుమతించలేదు
జ్ఞాన్వాపీ కేసు ఓవైపు కొనసాగుతుండగానే.. కర్ణాటకలో ఓ హిందూత్వ సంస్థ అలాంటి వివాదాన్నే లేవనెత్తింది. శ్రీరంగపట్న పట్టణంలోని మసీదు స్థానంలో అంతకుముందు హనుమాన్ ఆలయం ఉండేదని
దేశ రాజధాని ఢిల్లీలోని కుతుమ్మినార్ నిర్మాణంపై వివాదం కొనసాగుతున్నది. తాజాగా కేంద్ర మంత్రి, బీజేపీ నేత ప్రహ్లద్ పటేల్ కూడా ఇందులో చేరారు. 27 ఆలయాలు కూల్చి కుతుబ్మినార్ను నిర్మించారనే వాదనను ఆయన పు�