మంత్రి కొండా సురేఖ.. ప్రస్తుతం ఏదో ఒక విషయంలో కాంట్రవర్సీ అవుతూనే ఉన్నారు. ఇప్పటికే ఆధిపత్య పోరు, గ్రూపు గొడవలతో రాజకీయంగా విమర్శలపాలవడంతో పాటు వ్యక్తిగత, ఇతర విషయాల్లోనూ తలదూర్చి తరచూ ‘వివాదాస్పద మంత్ర�
BJP Leader's Minor Son Cast Vote | బీజేపీ నేత ఒకరు తన కుమారుడితో ఓటు వేయించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బీజేపీ నేత చర్యను కాంగ్రెస్ పార్టీ నేత తప్పుపట్టారు. చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్(ఈసీ)ను �
BJP MP Mahesh Sharma | బీజేపీ ఎంపీ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కంటే గొప్ప వ్యక్తులు ఎవరైనా ఉన్నారని నమ్మే వారు దేశద్రోహులని అన్నారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వ�
Priest Marries Girl | వృద్ధుడైన మత పెద్ద 12 ఏళ్ల బాలికను పెళ్లి చేసుకున్నాడు. ఒక వర్గానికి ముఖ్య ఆధ్యాత్మిక అధిపతి అయిన 63 ఏళ్ల వయసున్న ఆయన చర్యపై వివాదం చెలరేగింది. బాల్య వివాహాన్ని విమర్శించిన పలువురు ఆ పెళ్లిని రద్దు �
DMK MP Raja | తమిళనాడుకు చెందిన అధికార డీఎంకే పార్టీ సీనియర్ నేత, ఎంపీ ఏ రాజా తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారతదేశం ఎన్నడూ ఒక దేశం కాదని, అది ఒక ఉపఖండం అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. మరోవైపు జ�
రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంపై మళ్లీ వివాదం రేగుతున్నది. ఫ్రాన్స్కు చెందిన దసాల్ట్ ఏవియేషన్ నుంచి 36 రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు 2016లో భారత ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందంలో అక్రమాలు చో
CM Siddaramaiah: కర్నాటక సీఎం సిద్ధరామయ్య కుమారుడు డాక్టర్ యతీంద్రకు చెందిన ఓ వీడియో వైరల్ అవుతోంది. తాను పంపిన లిస్టుకు చెందిన వ్యక్తుల గురించి పనిచేయాలని ఫోన్లో తన తండ్రికి యతీంద్ర ఆదేశించారు. ఓ మీట
కాంగ్రెస్ నేత అజీజ్ ఖురేషీ (Aziz Qureshi) సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో ముస్లింలను కాంగ్రెస్, బీజేపీ సహా రాజకీయ పార్టీలు తమ బానిసల్లా చూస్తున్నాయని ఆయన మండిపడ్డారు.
బీజేపీ సీనియర్ నేత, ప్రధాన కార్యదర్శి కైలాశ్ విజయ్వర్గీయ మహిళల వస్ర్తధారణపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. డర్టీ డ్రెస్సులు వేసుకొనే బాలికలు, మహిళలు అందరూ తన కంటికి శూర్పనఖలా కనిపిస్తారని అన్నారు.
సుప్రీంకోర్టుపైనా, కొలీజియంపైనా కేంద్ర ప్రభుత్వ పెద్దలు తరచుగా దురుసు వ్యాఖ్యలు చేస్తుండగా.. ఇప్పుడు బీజేపీ పాలిత రాష్ర్టాల సీఎంలు, నేతలూ అదే దారిలో నడుస్తున్నారు. ఏకంగా న్యాయమూర్తులపై బెదిరింపు వ్యాఖ�
కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీకి రెండేండ్ల శిక్ష విధిస్తూ గుజరాత్లోని సూరత్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. మోదీ ఇంటిపేరుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో ఆయనను కోర్టు దోషిగా తేల్చింది.
శాసనసభ సమావేశాల సందర్భంగా గవర్నర్లు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అందించిన ప్రసంగ ప్రతిని చదవడం ఆనవాయితీ. అయితే తనకు నచ్చినది చదువుతా, నచ్చనిది వదిలేస్తా అంటూ తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి ఆ రాష్ట్ర శాసనసభల�
తమిళనాడులో తరచు రాష్ట్ర ప్రభుత్వంతో గొడవ పడుతున్న గవర్నర్ ఆర్.ఎన్. రవి తాజాగా శాసన సభలోనే వివాదం సృష్టించుకొని వాకౌట్ చేయడం సభ్యతగా లేదు. గవర్నర్ ప్రసంగం నుంచి కొన్ని కీలకమైన వాక్యాలను ఆయన చదవకుండా
JNU | దేశ రాజధాని ఢిల్లీలోని ప్రతిష్ఠాత్మక యూనివర్సిటీ అయిన జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (JNU) లో మరోసారి వివాదం తలెత్తింది. వర్సటీ గోడలపై బ్రాహ్మణ వ్యతిరేక నినాదాలు కనిపించాయి.
పట్నా: ఓట్ల కోసం కుల, మతాల మధ్య చిచ్చు రేపుతూ కుల్లు రాజకీయాలు చేస్తున్నారంటూ ఎన్ని విమర్శలు వెల్లువెత్తుతున్నా దేశవ్యాప్తంగా బీజేపీ నేతల తీరు మాత్రం మారడం లేదు. నిత్యం ఎక్కడో ఒక చోట కుల, మ�