భారతీయ మహిళా సైనికాధికారి కర్నల్ సోఫియా ఖురేషీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మధ్యప్రదేశ్ మంత్రి, బీజేపీ నాయకుడు కున్వర్ విజయ్ షాపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మిమ్మల్ని చూసి యావద్దే
Mawra Hocane | పాకిస్తాన్ నటి మావ్రా హోకేన్కు షాక్ తగిలింది. సూపర్ హిట్ మూవీ ‘సనమ్ తేరీ కసమ్’ సీక్వెల్ నుంచి తొలగిస్తూ నిర్మాణ సంస్థ నిర్ణయం తీసుకున్నది. ఆపరేషన్ సిందూర్కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన �
తరచూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తుంటుంది అగ్ర కథానాయిక కంగనారనౌత్. తాజాగా ఆమె ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సంజయ్లీలా భన్సాలీ లక్ష్యంగా తీవ్ర ఆరోపణలు చేసింది. ఆయన పేరు ప్రస్తావించకుండానే విమ�
YS Sharmila | కేంద్ర మంత్రి అమిత్ షా అంబేద్కర్పై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నుంచి దృష్టిని మళ్లించడానికి బీజేపీ కొత్త నాటకం ఆడుతుందని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ట్విట్టర్ వేదిక ద్వారా ఆరోపించారు.
బతుకమ్మ పండుగ, సంప్రదాయంపై మహబూబ్నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బతుకమ్మ పండుగను కొన్ని వర్గాలకు, కొన్ని ప్రాంతాలకు పరిమితం చేసే ప్రయత్నం చేశారు.
వెలమ కులస్థులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన షాద్నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్పై సొంత పార్టీలోని వెలమ నే తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. తమ కులాన్నే అవమానిస్తావా అంటూ ఫైర్ అవుతున�
హైడ్రా, మూసీ వద్ద కొందరు పెయిడ్ ఆర్టిస్టులను, ఆడోళ్లను పెట్టి తిట్టిస్తున్నారని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గురువారం హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం నందనం సొసైటీ ఆధ్�
Supreme Court | కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. పరువు నష్టం కేసులో దిగువ కోర్టు విచారణపై స్టేను మరో నాలుగువారాలు పొడిగించింది. ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి చేసిన వివాదాస్పద వ్యాఖ
బీజేపీ ఎంపీ, బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహాత్మ గాంధీ, లాల్ బహదుర్ శాస్త్రీల జయంతి సందర్భంగా ఆమె సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.
వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు వివాదాస్పద వ్యాఖ్య లు చేస్తూ నిత్యం వార్తల్లో నిలు స్తున్నారు. హైదరాబాద్లో ఇటీవల మాల ఉద్యోగ సంఘం సమావేశంలో తమ సామాజిక వర్గానికి చెందిన వారిపైన వివాదా స్పద వ్యాఖ్యల�
కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ముస్లింలను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘దేశ విభజన జరిగాక.. ముస్లింలను భారత్లో ఉండనివ్వటం పెద్ద తప్పు’ అంటూ వ్యాఖ్యానించారు.