విద్యుత్ ప్రమాదాల నియంత్రణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఎన్పీడీసీఎల్ డైరెక్టర్(ఆపరేషన్) టీ మధుసూదన్ అధికారులను ఆదేశించారు. కరీంనగర్ లోని బ్యాంకు కాలనీ సబ్ స్టేషన్ లో డిస్ట్రిబ్యూషన్ ఆటోమేషన్ కంట్రోల
వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల కట్టడికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు మున్సిపల్ కమిషనర్ రవీందర్ తెలిపారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం సమావేశ మందిరంలో మున్సిపల్ అధికారులతో ఆయన గురువారం సమీక్ష సమావే
సీజనల్ వ్యాధులు నియంత్రణకు ప్రణాళిక బద్ధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ బీ సత్యప్రసాద్ అన్నారు. జిల్లా కేంద్రంలోని లింగంపేట వార్డు ను శుక్రవారం పరిశీలించారు. సీజనల్ వ్యాధులను నివారించేందుకు అవ�
వర్షాకాలం దృష్ట్యా మురికి గుంతల్లో, నీటి నిలువ ప్రాంతాల్లో దోమలు వృద్ధి చెంది ప్రజలు రోగాల బారిన పడే ప్రమాదం ఉన్న దృష్ట్యా మున్సిపల్ పక్షాన దోమల నివారణకు చర్యలు చేపట్టామని జగిత్యాల మున్సిపల్ సానిటరీ ఇన�
జంతు ప్రేమికులు జర జాగ్రత్త.. వీధి కుక్కలకు ఎక్కడంటే అక్కడ ఆహారాన్ని అందిస్తామంటే కుదరదు. శునకాల సంక్షేమానికి ఏర్పాటు చేసిన ఆయా స్థానిక కమిటీల అనుమతితోనే ఆహారం, నీరు అందించాలి. ప్రస్తుతం శునకాలకు ఫుడ్, వ
అధిక బరువు ప్రపంచవ్యాప్తంగా అందరినీ వేధిస్తున్న సమస్య. దీన్ని తగ్గించేందుకు ఇప్పటివరకూ ఎలాంటి ఔషధాలు లేవు. కొన్ని రకాల సర్జరీలు ఉన్నా అవి ప్రాణాలకు ప్రమాదకరం అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
చలికాలంలో ఆరోగ్యానికి మేలు చేసే అనేక రకాల కూరగాయలు ఉంటాయి. చలికాలంలో లభించే ముల్లంగిలో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయని, బీపీ, షుగర్, క్యాన్సర్ వంటి అనేక వ్యాధులకు దివ్య ఔషధంగా ముల్లంగి పని చేస్తుందని ఆయు
వ్యవసాయ సంక్షోభం, సాగుభూమి తగ్గుదల, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తదితర కారణాల వల్ల ప్రపంచం ద్రవ్యోల్బణం గుప్పిట్లో చిక్కుకున్నది. ప్రపంచాన్ని గడగడలాడించిన కొవిడ్-19 కారణంగా ప్రపంచ దేశాలన్నీ ఆర్థికంగా దిగజా�
శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం పెరుగుతున్నది. మంగళవారం ఉదయం నుంచి డ్యాం ఐదు గేట్లను 10 అడుగుల మేర ఎత్తి నాగార్జున సాగర్కు నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల విద్యుదుత్పత్తి నుంచి 37,936, సుంకేసుల నుంచి 33,656 క్�
మధుమేహానికి ఉపయోగించే ఆయుర్వేద ఔషధం బీజీఆర్-34 ఊబకాయాన్ని తగ్గించి, శరీర క్రియలను మెరుగుపరుస్తుందని ఎయిమ్స్ నిపుణుల పరిశోధనలో వెల్లడైంది. మూడేండ్లపాటు జరిపిన ఈ పరిశోధనకు ఎయిమ్స్ ఔషధాభివృద్ధి విభాగం
రోజుకు నాలుగు కప్పుల చొప్పున దాదాపు పదేండ్లపాటు గ్రీన్, బ్లాక్ టీ తాగేవారిలో టైప్ 2 డయాబెటిస్ ముప్పు 17 శాతం తగ్గుతుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ టీలను పాలతో కలిపి తీసుకున్నా ఇదే ఫలితం వస్తుందని �
ప్రతిరోజూ వాల్నట్స్ తినడం వల్ల బహుళ ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు శాస్త్రవేత్తలు. రక్తపోటు నియంత్రణలో ఉంటుందని, శరీరం బరువు పెరుగడం తగ్గుతుందని అధ్యయనంలో తేలింది. అలాగే మధుమేహం, గుండె సంబంధిత వ్యాధ�