Karnataka contractor suicide | బకాయిలు చెల్లించకపోవడంతో కర్ణాటకకు చెందిన కాంట్రాక్టర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రభుత్వ సంస్థ తనకు లక్షల్లో బకాయిలు చెల్లించాల్సి ఉందని సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు.
సిరిసిల్ల జిల్లాలోని గంభీరావుపేట మండలం లింగన్నపేటకు చెందిన గొల్లెని వెంకటేశ్ కాంట్రాక్టర్ 2021లో మైనార్టీ వెల్ఫేర్ ఫండ్ నిధులు రూ. 4.35 లక్షలతో కబ్రస్థాన్ చుట్టూ ప్రహరీ నిర్మించారు.
Contractor Murder | వివాహేతర సంబంధం నేపథ్యంలో కాంట్రాక్టర్ను హత్య చేశారు. (Contractor Murder) దర్యాప్తు చేసిన పోలీసులు ఒక మహిళతో సహా ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. 57 ఏళ్ల కాంట్రాక్టర్ శశి శర్మకు 2021లో పొరుగింటికి చెందిన భ�
‘మన బస్తీ- మన బడి’ పనులు చేపడుతున్న కాంట్రాక్టర్ నుంచి రూ.25 వేలు లంచం తీసుకుంటూ ఖమ్మం జిల్లా మధిర పట్టణ పరిధిలోని జిల్లాపరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ఇన్చార్జి హెచ్ఎం మాతంగి శ్రీలత శనివారం పట్టుబడింది.
హైదరాబాద్ నగరంలో నిరంతరాయంగా విద్యుత్ను అందించడానికి చేసిన ఏర్పాట్లలో అది కీలకమైన అండర్ గ్రౌండ్ 220 కేవీ కేబుళ్లను రోడ్డు వెడల్పు పనుల్లో జీహెచ్ఎంసీ కాంట్రాక్టరు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పూర్�
Indian Railways | రైల్వే స్టేషన్లలో అమ్మే తినుబండారాలు సాధారణ ధరల కంటే ఎక్కువే ఉంటాయి. బయట వాటిని ఎమ్ఆర్పీ రేట్లకు అమ్మితే రైల్వే స్టేషన్లు, ప్లాట్ఫామ్లలో మాత్రం ఎమ్ఆర్పీ రేట్ల కంటే కాస్త ఎక్కువకే అమ్ముతుంట
Miscreants Fired | మహారాష్ట్రలోని థానేలో శనివారం ఓ కాంట్రాక్టర్పై గుర్తు తెలియని దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. అయితే, ఈ ఘటనలో సదరు కాంట్రాక్టర్ తృటిలో తప్పించుకున్నాడు. శనివారం
సైదాబాద్ కరణ్బాగ్ కాలనీలో నూతనంగా తాగునీటి పైప్లైన్ ఏర్పాటు కోసం తవ్విన మట్టి కుప్పలను తొలగించకపోవటంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గుత్తేదారు నిర్లక్ష్యంగా కారణంగా మట్టి కుప్పల�
తనపై కాంట్రాక్టర్ సంతోశ్ చేసిన ఆరోపణలపై మంత్రి ఈశ్వరప్ప బుధవారం స్పందించారు. అసలు తాను కాంట్రాక్టర్ సంతోశ్ను ఎప్పుడూ చూడలేదని, ఆయనను ఎప్పుడు కలుసుకోనూ లేదని ఈశ్వరప్ప స్పష్టం చేశ�
కర్ణాటకలో ఓ కాంట్రాక్టర్ అనుమానాస్పద మృతి రాజకీయ ప్రకంపనలు రేపుతున్నది. గతంలో పూర్తి చేసిన ఓ కాంట్రాక్టు డబ్బులు విడుదల చేయించేందుకు రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కేఎస్ ఈశ్వరప్ప