Telangana | ‘నువ్వు చెప్పేది నేను వినను.. నేను చెప్పిందే వినాలి.. విజయ్ గాని.. ప్రకాశ్ గాని.. వాళ్ల బండ్లు గాని కనిపిస్తే మా వాళ్లు వచ్చి గు.. పగులగొడ్తరు’ అని జాతీయ రహదారి కాంట్రాక్టర్ను కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్య�
హైదరాబాద్-బెంగళూర్ 44వ నంబర్ జాతీయ రహదారి విస్తరణ పనులు చేస్తున్న కాంట్రాక్టర్ నుంచి రాష్ట్రంలోని ముఖ్యనేతకు అత్యంత సన్నిహితుడు, మాజీ ఎమ్మెల్యే రూ.8 కోట్లు డిమాండ్ చేసినట్టు తెలిసింది.
మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా 2023-24 సంవత్సరం గత ప్రభుత్వంలో మూడు సంవత్సరాల క్రితం మండలంలోని పెంబట్ల కోనాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తరగతి గదుల నిర్మాణం, గదుల మరమ్మతులు చేసినప్పటికీ ఇంతవరకు తమకు బిల�
Officer Threatens To Jump Off Bridge | వంతెన నిర్మాణం పనులపై ప్రభుత్వ ఉన్నతాధికారి ఆగ్రహం వ్యక్తం చేశాడు. గడువులోగా నిర్మాణం పూర్తికాకపోతే ఆ కాంట్రాక్టర్తో కలిసి వంతెన పైనుంచి దూకుతానని బెదిరించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మ�
పక్కా ఆధారాలతోనే యాదగిరిగుట్ట దేవస్థానంలోని విద్యుత్ విభాగం ఈఈ, దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఇంచార్జి ఎస్ఈ వూడెపు వెంకటరామారావు ఇల్లు, అధికార కార్యాలయం, ఇతర ఆస్తులపై దాడులు నిర్వహించామని నల్లగొండ రేంజి ఏసీబ�
నడిగడ్డకు చెందిన అధికార పార్టీ నేత అనుచరులు, కాంట్రాక్టర్ మధ్య ఇసుక ముడుపుల పంచాయితీ తెగలేదు. ఇంకా రాజోళి మండలం తుమ్మిళ్ల రీచ్ నుంచి ఇసుక సరఫరా కావడం లేదు. దీంతో ఇసుక కోసం లబ్ధిదారులు ఆందోళన చెందుతున్న�
పెండింగ్ బిల్లులు చెల్లించాలని కోరుతూ మాజీ వార్డు సభ్యుడు నాగపురి కృష్ణ కుటుంబ సభ్యులతో కలిసి భువనగిరి కలెక్టరేట్ ఎదుట చేపట్టిన ధర్నా రెండో రోజైన మంగళవారం కూడా కొనసాగింది.
Suicide Threat | మన ఊరు- మనబడి పథకం కింద పాఠశాల మరమ్మతు పనులకు సంబంధించిన బిల్లులు ఇవ్వకుంటే ఆత్మహత్య తప్పదని ఓ కాంట్రాక్టర్ ఏకంగా ఎంఈవోకు వినతి పత్రం అందజేశారు.
మెట్ పల్లి పట్టణంలోని మహాత్మ జ్యోతిబా బీసీ బాలుర గురుకుల పాఠశాలలో విద్యార్థులు అటెండర్ విధులను నిర్వహించక తప్పడం లేదు. చదువుకోవాల్సిన విద్యార్థుల చేత కూరగాయలు, పాల ప్యాకెట్లు ఇతరత్రా సామగ్రిని మోపిస్త
వీర్నపల్లి (Veernapally) మండలంలోని అడవిపదిర గ్రామానికి రాకపోకలు బంద్ అయ్యాయి. రోడ్డం వాగుపై రూ.2.50 కోట్లతో నూతన వంతెన నిర్మాణానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది.