పెండింగ్ బిల్లులు చెల్లించాలని కోరుతూ మాజీ వార్డు సభ్యుడు నాగపురి కృష్ణ కుటుంబ సభ్యులతో కలిసి భువనగిరి కలెక్టరేట్ ఎదుట చేపట్టిన ధర్నా రెండో రోజైన మంగళవారం కూడా కొనసాగింది.
Suicide Threat | మన ఊరు- మనబడి పథకం కింద పాఠశాల మరమ్మతు పనులకు సంబంధించిన బిల్లులు ఇవ్వకుంటే ఆత్మహత్య తప్పదని ఓ కాంట్రాక్టర్ ఏకంగా ఎంఈవోకు వినతి పత్రం అందజేశారు.
మెట్ పల్లి పట్టణంలోని మహాత్మ జ్యోతిబా బీసీ బాలుర గురుకుల పాఠశాలలో విద్యార్థులు అటెండర్ విధులను నిర్వహించక తప్పడం లేదు. చదువుకోవాల్సిన విద్యార్థుల చేత కూరగాయలు, పాల ప్యాకెట్లు ఇతరత్రా సామగ్రిని మోపిస్త
వీర్నపల్లి (Veernapally) మండలంలోని అడవిపదిర గ్రామానికి రాకపోకలు బంద్ అయ్యాయి. రోడ్డం వాగుపై రూ.2.50 కోట్లతో నూతన వంతెన నిర్మాణానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది.
ఆ గతుకుల రోడ్డుపై ప్రయాణం సాగించేందుకు వాహనదారులు ప్రతినిత్యం నరకయాతన అనుభవిస్తున్నారు. కాంట్రాక్టర్ పనులు చేయకుండా వదిలివేయడంతో ఆ రోడ్డు ద్వారా రాకపోకలు సాగించాలంటే వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటు�
కాంట్రాక్టర్ నుంచి రూ. 80 వేలు లంచం తీసుకుంటూ మహబూబాబాద్ జిల్లా విద్యుత్తు శాఖ ఎస్ఈ నరేశ్ బుధవారం ఏసీబీ అధికారులకు దొరికాడు. వరంగల్ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపిన వివరాల ప్రకారం ఓ కాంట్రాక్టర్కు రూ. 20
Dandepalli | బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని కోరుతూ పాఠశాల మాజీ ఎస్ఎంసీ చైర్మన్ గడికొప్పుల విజయ భర్త తిరుపతి పాఠశాల ప్రవేశ ద్వారం వద్ద గేటుకు తాళం వేసి నిరసన తెలిపారు.
Contractor | బెల్కటూర్ గ్రామ నిందితులని అరెస్ట్ చేయకుండా నిర్లక్ష్యం చేస్తూ,దళితుల పక్షాన నిలబడి పోరాడుతున్న దళిత ప్రజాసంఘాల నాయకులఫై అక్రమ కేసులు పెట్టడం చాలా సిగ్గుచేటు అన్నారు. వెంటనే అక్రమ కేసులు ఎత్తి వే�
రామగుండం నగర పాలక సంస్థ సివిల్ కాంట్రాక్టర్ల మధ్య విభేదాలతో ‘రోడ్డె’క్కుతున్నారు. బడా కాంట్రాక్టర్ల ఆదిపత్యం మూలంగా చోటామోటా కాంట్రాక్టర్లకు పనులు దక్కని పరిస్థితి నెలకొంది.
రామగుండం నగర పాలక సంస్థలో రోడ్డు ధ్వంసం సంఘటన వివాదాస్పదంగా మారింది. నగర పాలక పరిధిలోని కృష్ణానగర్ లో ఇటీవల నూతనంగా నిర్మించిన రోడ్డును ఓ కాంట్రాక్టర్ ధ్వంసం చేసిన సంఘటన పోలీస్ స్టేషన్ దాకా వెళ్లింది. మ�
కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, అధికారుల పట్టింపులేనితనంతో జహీరాబాద్ పట్టణంలో బ్రిడ్జి కమ్ రోడ్డు పనులు ముందుకు సాగడం లేదు. జహీరాబాద్ పట్టణం నుంచి భరత్నగర్ గుండా అల్గోల్ బైపాస్కు వెళ్లేదారిలోని వా�
GODAVARIKHANI | కోల్ సిటీ , ఏప్రిల్ 18: గుడ్ ఫ్రైడే పురస్కరించుకుని రామగుండం ఎన్టిపిసి కి చెందిన కాంట్రాక్టర్ రాయప్పన్ -నేష దంపతులు అనాథ పిల్లల ఆశ్రమానికి చేయూతనందించారు.
వేములవాడ రాజన్నకు భక్తులు సమర్పించే తలనీలాల భద్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాంట్రాక్టర్ గడువు ముగియడంతో ఆలయ అధికారులే సిబ్బంది ద్వారా భద్రపరుస్తుండగా, సీసీ కెమెరాల ఏర్పాటు సరిగా లేకపోవడం, ప్రత�